పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విశ్వేశ్వర దేశికులు 35 పతిదేవుని కడపటికాలమని నిశ్చయింప నచ్చును, గణపతిదేవుని రాజ్యపారంభ కాలము శా.శ. ౧౧.9ం (క్రీ.శ. ౧౧కాూ) వ సంవత్సర మని పైనఁజెప్పిన తిపురాంతక "క్రౌసనమువలన స్పష్టమగుచున్నది అప్పటికాతని కిరువది సంవత్సరములవయస్సుండునని తలంచితి మేని, యూతనిజననను శా.శ. ౧౧ంం పాంతమై దుర్మతిసంవత్సర చైత) బహుళాష్టమికి ψy". Θ సంవత్సరముల వయసు కలవాఁడగును. విశ్వేశ్వర దేశికునకు మందరగావుమునొసంగినట్లు కనఁబడును. గణపతిదేవుని శాసనముగాని వెలంగపూడి గామమునుగూర్చిన గుడాంబ శాసనముగాని మనకుఁ గనపడలేదు. మలకాపుక శాసనము గణపతిదేవుఁడు నాయించినది కాదు, యదాంబశ్రాయించినదియు విశ్వేశ్వర జేళికులు గణపతిదేవుని నలనను నుద్రాంబఎలనను .5 אסיס7 బరిగహించిని గామములను సోళ్లక్షీమకమున కిచ్చినట్టు కెలుపుటయే యిగా శాసనముయోుక్క- పధానోద్ధేశము. ఈ శాసనమును వాయించి R35 విశ్వేశ్వర దేశికులుగాక యూతనికిఁ బిమ్మటమతెవ్వరైన వాయిం చి"రేమో యనికూడ ననునూనము కలుగుచున్నది. కాని యూయూ హను బలపఱచుటకు బ్రబలములైన యాధారములు దొగాకుక్షజేచు. – ప్రతాపరుద్ర మహారాజు జననకాలము $— పైనఁజెప్పిన దుర్మతి సంవత్సరము శాసనకాలము కాదని యనుకొనుట కంటె నిఁక నొకయాధారము గన్పట్టుచున్నది. రుదవు "జేక్ష్పాక్షి డౌహిత్రుఁడయ్యను, Kువ్వూరుఁడు 7గా వ్యవహరింపఁబడిన "రెండవ పతాపరుదమహారాజుపేరుకూడ నా శాసనమునం దున్నది. డురతినాఁటికి ().. വുറ്) విశేష వయసుగలవాఁడు గాకపోయి నను, నాతఁడు పదిసంవత్సరముల వయసు కలవాఁడని మెంచితి మేని యూతనిజననము కీ.శ. ౧9:౧ పాంతమగును. ఈతని రాజ్యాంత వత్సరము ౧393 అని చరిత్సకారులు నిర్ణయించియున్నారు. దీనిని బట్టి, మహమ్మదీయు లీతనిని చెఱగోనిపోవునాఁటికి డెబ్బదివత్సరము