పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

86 ఆ 0 ధ్ర కవి త రం గి : లకు మించిన వయసుండనగును. చరిత్సకారు లెవ్వరును బతాప రుదున కానాఁటి కంతవయ సుండెనని చెప్పలేదు. ఈతనితల్లి యైన ముమ్మడమ్మవివాహము గణపతిదేవునికాలములో జరుగలేదసియు, రుదాంబయే యావివాహమును జేసె ననియుఁ జెప్పచున్నారు. అట్లయినచో, కీ.శ. ౧9:౧లో రెండవపతాపరుగుని జననము కేవల మసంభవము. "కావున శాసనరచనాకాలము దురతికాదు. పతాపరుదమహారాజు కీ. శ. ౧9కాశీవ సంవత్సరమున సింహాసనము నధిష్టించెను. (౧9F౧ వ సంవత్సర మనికొందఱి ෆඞී పాయము.) అప్పటికాతనికి 9) సంవత్సరముల వయసు Kల వాe డనితలంచినచో రాజ్యాంతవత్సరమునాఁటికి 13 సంవత్సరముల వయ సులో నుండును. ఆపకములో సీతని జననము ಶಿ),ಸ. ౧.92ం పాంత ముగును. ఇది సత్యమునకుసమినాపములో నుండుననినాయభిపాయము. ఇది సత్యమయ్యె నేనింూ శాసన"కాలము 勒 శ. ౧92) (శా. శ. ററF2) పాంతమగును. రుదాంబకు రుదదేవుఁ డనుకువూరుఁడు జన్మించెననియు, నాతనినే మల్కాపుర శాసనమున రుదాంబసుతుఁ డని చెప్పియుండి రనియు, నాతఁడు చనిపోవుటచే రుచాంబ పతాపరుదునిఁ దనకుఁ గువూ రుచిగాళి స్వీకరించెననియు గొందఱనుచున్నారు. "కాని యందు సత్యము లేదు. రదాంబ యూరసపుత జననమరణగాధ నిదివఆ కెవ్వరును జెప్పలేదు. వినలేదు. రెండవపతాపరుదునే రుదాంబ పుతునిగాస్వీకరించెననియు, నాతనినే యూ"మె సుతునిగా శాసనము లలో వాస్త్రయుచు వచ్చిరనియు నితర శాసనములను బట్టియును (కలువ చేఱుశాసనము మొ.) బతాపరుదీయనాటకమును బట్టియును దెలి యుచున్నది. "కావున రుద్రాంబ యూరసపుత్ర వాదము నిస్సారమైన ధని వదలివేయవచ్చును.