పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8-571 క వి భల్ల టుఁ డు. 225 చ. పతి యెడ రెందు లేక కులభాములు తా రతc డెట్టి డైన స న్మతిఁ జరియించు టొప్ప ననినం గమనీయచరిత్రుఁడుం గృపా న్వితుఁడు జితేంద్రియుండు నతినిర్మలధర్మయుతుండు సూనృతో తుఁడును 'రాముఁ డీరిఘువ రేణ్యుని ‘ਹੰxੋ9c గొల్చు టాప్ప డే. É。 తమ్ముఁడుఁ 75 ססי ST*o83c 2383 తాపసులై వనభూమి నుండఁగా నిమ్ములఁ గిట్టి పట్టి వధియింపఁగఁ బోవుచు నున్న వాఁడ వా యమ్మకుఁ బుట్టినాఁడ వఁట యక్క-ట సీతలఁ పేమి సెప్ప ని న్ని మైునశోడఁ బోవిడుచునే గుహుఁడిప్పడుసూడు మంతయున్, క. కులపాంసిని విను సగి రుఁడు కులనాశకుఁ డైనయట్టికొడుకుఁ X3c* ですe నిe)లోన నుండనీయక నిలయము వెడలంగ నడిచెs నిశ్చయబుద్ధిన్ оғ->} é。守数నపువ్వుబోడులకుఁ జిక్క-నిహారము లంబరoబులున్, గప్పరపీ డెమొల్ విుగులఁ గాంచనరత్న సుగంధమాల్యముల్ దెప్పలుగాఁగ నిచ్చి మదిఁ దేకువ సంతసమంది విఘ్నముల్ చొప్పడకుండ దేవతలసాంపునఁ బూజలు సేసె వేడుకన్. Bef ஒஇ& 38. కవి భల్ల టుఁ డు. ఈకవినిగూర్చి బ. శీ. వీరేశలింగము పంతులుగారు ఆంధ్ర కవుల చరిత్రమునం దిట్లు వాసి యున్నారు. “ఈకవియొక్క లక్షణగ్రంథమును, విక్రమార్క- చరితము ను, రచియించెనని చెప్పచున్నారు, ఈగ్రంథములు నాకు లభింప లేదు. ఈతఁడు సంస్కృతమున నిఘంటువులు రచియించెను. ఇతని పదమంజరి యం దీశ్లోకమున్నది.