పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

პყu ఆంధ ఓ గంగిణి జెప్పఁబడినది. ఈ పద జీనుఁడు నూగయస్కాణి$ునూగుఁడనినిస్సe శయముగాఁ జెప్పనచ్చును. మూరయసాహిణియన్నను, సాహిణి నూరయయన్నను నొక్కన్యక్తియే. ఈతనికి గుదదేవుడను పేరు ಶಿಜು, సౌహిణిశబ్దము గృహనామ మసి కొంద ఆభిప్రాయపడిరి. "కొని యీళాసననునుబట్టి యిది గృహనామముకాదని యు, అధికార సూచక పద మనియుఁ దలంపవలసియున్నది. ఈ శాసనము ననుసరించి, మారయసాహిణి కొంతచిన్న జేశమునకుఁ పభువై ద్వితీయపతాప రుదునికడ నశ్వదళాధిపతిగా నుండిననిగయుఁ దగువాత సీతనితనయుఁ డైన రుదదేవుఁ డాపదేశమును బరిపాలించుచుఁ బ్రతాపరుదుని గొుద్ద గజదళాధిపతి యయ్యెననియు నిశ్చయింపవచ్చును. మఱియు సీశాసనమునుబట్టి మారయసాప్టిణి $). ്. റ3 നവ కఁ బూర్వమే యిహలోకమును వీడిపోయె ననికూడ స్పష్టమగుచున్నది. కానిచో రుదదేవుని పేర సీశాసనము ఫుట్టియుండదు. ఈసంవత్సరములోనే వూచయసాహిణింగా రను నాతఁడు గురిండాలస్థలమునఁ బింగళిస్థలము సహితముగాఁ బరిపాలన చేయుచు, గుండయ సాహిణికిని, నూగయ సాహిణిం గారికిని బుణ్యముకుగాను జానమొసంగుచు వాయించిన శాసనమొకటి వొప్పి చెర్లలో దేవ తల'ూ*వి యని పిలువcబడు నూతియొద్ద నున్నది. ఇండలి వూరయ సాహిణి, పై శాసనమందలి వూరయసాహిణియే యని నిశ్చయ ముగాఁ జెప్పవచ్చును. శాసనములలో "పుణ్యముకుగాను” ඡA రూమనుష్యుల జీవిత "కొలములోను, వారు మరణించిన తరువాతను Nూడ వాయుట కలదు. అందుచే దీనినిబట్టి మారయసాహిణి అప్ప టికి జీవించియుండెనో లేదో నిర్ణయింప లేము గాని యీ రెండు శాస నములను గలిపి చదివినప్ప డప్పటికి వూరయసాహిణి దివంగతుఁ డైసాఁ డని చెప్పటకు సంశయింపనక్క-ఆలేదు. కావున శాతనికిఁ గృతియిచ్చిన ూయయోధ్యాకాండ మంతకపూర్వమే రచిత మైన దని ನಿಠ್ಠ యిQఫవలసీయున్నది,