పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మూడవ సంపుటము.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

హు శ్లో క్కి- భౌ స్క- గు డు 195 తక్కి-నపద్యము లయ్యలార్యరచితములు. భౌస్క-రుని రచనాంతపద్య మును నయ్యలార్యుని గచనాద్యపద్యమును సీక్రిందఁ బొందుపజచు చున్నాఁడను. ఉ. ఇంక బలీముఖు బలసి రెక్క-డిరావణుఁ డేటిలంక పాం డింకను మేఘనాథునగ రీ పెనుమంటలత” డిచిచ్చుల భంకమశాతకుంభశిఖరం బగు వెూసలఁ గంటి రెట్లు నా వంకఁ జరింప దగ్ని యవి వారివిభీషణు పుణ్యగేహముల్. ఉ శ్రీనుతమూర్తి యైనరఘు శేఖరు తేజముఁ బోలెఁ బర్వుచుకా భానుసహస్రమండలవిభాసి సమగ తరప్రకాళుఁడై మానుగ మింటితో నొజయమంటలు దిక్కు-లఁగ్రమ్మను గవై శ్వానరుఁ #*)$/* 36লে వానర రోమసమస్థఁడో యునన్. ఈ పద్యములను జదివిన వాకెకి, పైపద్యమువఆకును భౌస్క-ర కవి రచించిన పిదప నెందువలననో యది రచూగిపోయె ననియు, నయ్యలార్యుడు తరువాతనందుకొని పూర్తి చేసి యుండి ననియు 6 దోఁచును. అంతియ కాని ముందే భాస్క_రకవి యట్టి నిర్ణయమును జేసియుండె ననుట యుక్తి సహము కాజాలదు. అయ్యలార్యుఁడు తన రచనారంభము నగ్నిహోత్ర వర్ణన మును జేయవలసివచ్చినది. ఆదోషమును బోగొట్టుకొనుటకై oy యను నశరమును కథానాయకునిస్మరించి వస్తునిర్ధేశమును జేయుటకై శ్రీరామచందు)ని నామమును జేర్చి గాూపద్యమును వాసియుండెను. అయ్యలార్యుఁడు యుద్ధకాండాంతమున వాసిన *అమర హుళక్కి.భాస్క_ర మహాకవి చెప్పఁగ నున్నయుద్ధకాండము" ඡ;ක්‍ෂ పద్యములో భాస్కరమహాకవి చెప్పఁగ నున్న' అనఁగాఁ జెప్పఁగా మిగిలినభాగమును దాను పూరించినట్లు చెస్సెనే గాని యూతఁడీ పద్యము మొదలుగా రచింపుమని తనకనుమతి నిచ్చినట్టుస్పష్టముగాఁ