పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. ) గ్రావు గ్రాTు రంKప రాజు 41 నంద్యాల వంశమును రంగప రాజు గ్రంథవి రభీతిచే గావలయు సాంఖో సాఖ్యానమున వంపలేదు. సరికదా బుధ్క_రాజున క్రిరువురు భౌర్యలున్నారనియైన జెప్పలేదు. నంద్యాల కృష్ణమరాజు, ఆర్వీటి బుక్క-రాయలకు మనుమని మనువుని కుమారుడు, ఇది నంద్యాల శాఖ. రంగపరాజు శాఖను పొట్లపాడిశాఖయందురు ఈsంగపరాజు ఆర్వీటి 2)○ క్క గ్రాయాలకు మనునుని వునునుఁడు, ఆరిటి బుక్క రాజునుండి ల్కె_ంచినచో రంగపరాజుక్షం గెు కృష్ణరాజొక తర యుకింవాడైనను. వీరిరువురును గొంచెమించు మించు గ సమవయస్కు-లై యొకగురువునకు శిష్యులై యున్నారు. సాంబోపాఖ్యానమును రచియించునాటికి వసుచరిత్రకృతిపధానము కాలేదనుమాట నిశ్చయమే కళాపూరయ రచనము పూర్తియ య్యెనొ లేదో చెప్పఁజాలము, కవితండ్రియైన పినకొండ్రాజు కృష్ణదేవరాయలకు సామంతుఁడై యువ్న ట్టి కింద వచన భాగమును బట్టి తెలియుచున్నది. "ఇట్లా తేయగోత్రపవిత్తండు నాపస్తంబసూతుండు నై రాజిల్లు రాజాధిరాజ రాజపరమేశ్వరాష్ట ది గాజమనోభయంకర సమరాంగణ సాహిత్య సార్వభౌమ బిరుద సరసనరసవిభు కృష్ణరాయ రాజ్యలక్ష్కీ నీరీక్షణ పక్కంబగు కొండవీడక్షీణ కౌ క్షేయ . . . . . . యగు పినకొండా జును" ఇందుఁ గొంతభాగము శిధిలమైపోవుటచేఁ గొండవీడు నకు య బినకొండాజునకును గల సంబంధము స్పష్టముగాఁ దెలియుట లేదు. శ్రీకృష్ణునకు జాంబవతియందుఁ గలిగిన సాంబుఁడు ధుర్యోధ నుని తనయయగు లక్షణను బరిణయమైన కథ యిందుఁ బ్రధానమగు టచే నీగంథమునకు ನಿ ಬಿವೆ ಭಿನ వుని క్షు పేరిణెను. సాంబుని వివాహకథయే కాక అతనితల్లియగు జూంబవతీపరిణయకథయును జాంబ వతి శ్రీకృష్ణనకు లభించుటకుఁ గా ణమైన స్యమంతకమణివృత్తాంతమును జాంబవంతునితో"ఁ గృష్ణనకైన యుధ్ధకథయును రుక్మిణీ కృష్ణులకుఁ బుద్యవృ్న జననమునుగూడ నిందువంచియున్నాడు, శృంగార