పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42 ఆం ధ్ర కవి త రం గి డి రసము పథానముగాఁ బ్రబంధమునకుండవలసిన పదునెనిమిది వనము లును తన గంథమున నుండవలయు ననుకోర్కెయే యిగాతనిచే నిన్ని కథల నీప్రబంధమునఁ జేర్చునట్లు చేసినది. సాంబునకును లకణకు నన్యోన్యపేవు యంకురించిన పిమ్మట సిద్ధాంతదర్పణుఁ డనువైష్ణవగురు వొకఁడు వారి యనుసంధానమునకుఁ దోడ్పడినట్లు కవి కల్పించినాఁడు రుక్మిణిని శ్రీకృష్ణుఁడవలెనే సాంబుఁడును లక్షణను, ఆమె యాదిలక్ష్మీ యాలయమునకేఁగి పూజచేసి వచ్చునప్పడు చెలిక తైలలో గూడ బలాత్కారముగఁ దెచ్చిన బ్లీకింది ప్యువులోఁ జెప్పియున్నాఁడు, చ, హరి మును రుక్మిణీజలరుహనన నోర్తునె తెచ్చెఁగాని, యా హరితేనయుండు లక్షణఁ బియాఛియు తంబు X ੇcxc దెచ్చి 3) ట్టదము విూఁదఁబెర్జే నది యట్టివ! పుత్తుఁడు తండ్రికన్న ని ర) బలశౌర్యధైర్యగుణ భాగ్యనమకా ఘనుఁడైనఁ జెన్నగు కౌ, అటుపిమ్మట ధుర్యోధనాది భారతయోధులలో సాంబు నకు రణంబగుటయు, బలరాముఁడు సాంబునకుఁ దోడుపడి తన హలా యుధముచే హస్తినాపురమును గంగలో దోయఁ బయత్నించు టయు, నప్పడు కౌరవులు సారి బునకు లక్షణనిచ్చి పరిణయము సేయు టయుఁ జెప్పి గంథమును సమా 3. చేసెను, సాంబోపాఖ్యానమును ఆంధ్రసాహిత్య పరిషత్తు వారు విద్వాన్ కణ్ణి సాంబమూర్తి శాస్త్రీ గారిచే విపులమగు పీఠికలోఁ బకటించి యున్నా రు రంగసరాజు కవిత్వము పౌఢమయి యద్భుతకల్పనాచాతుర్య ములలో నొప్పారుచుఁ గదపాకమున హృదయంగమమై యొప్పారు చున్నది. కవిత)యము యొక్క యు, నాచనపోవున శ్రీనాథుల యొు క-యుఁ గవిత్వరీతులుండునట్లుగాఁ గ్రంథమును రచియింతునని యీ