పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

220 ముమ్మడీ మల్లనకవి ఇతఁడు నియోగిబ్రౌహ్మణుఁడు; ఆపస్తంబసూతుఁడు; యజు శ్వేది, శాండిల్యగోత్రుడు కృష్ణయ మంతికిని రఘుపతమ్మన్లు బుత్రుఁడు, గంగన్న సర్వాంబలకుఁ బౌతుఁడు; కృష్ణామండలములోని కొప్పరావూ రీతనినివాసము, ప్రకవి శ్రీరాను స్తవరాజ వను మాఁడాశ్వాసముల పద్య శావ్య మును రచియించి శ్రీకృష్ణన కంకితను చ్సేను, కవి తన వృత్తాంతము నీకిందిపద్యములలోఁ జెప్పకొనియున్నాఁడు సీ. శ్రీకరం బైన కృష్ణానదీ దక్షిణాది ੦੯ਂ నాంధరాజ్యంబునందు నొ శ్పైన కొప్పరావూరు రాజధానికి భోజుడౌ ముమ్మడి రాజవ ంతి సుభగుఁ డాపస్తంబసూత్రి యజుర్వేది శాండ్యిగోతు డాచతురునకును దనయుండు పెద్ద నాతనిసతి జువ్వాంబ వారికి గంగన్న వరసుతుండు వానికిల్లాలు సర్వాంబ వారలకును ఘనుఁడు కృష్ణయపభుఁ డనఁగ గలిగి యతఁడు పేర్మిఁ దుళ్లూరి వారాడుబిడ్డ మైన రఘుపతమ్మను బెండ్లియై రమణ విుంచె క, ఆమిధునమునకు మువ్వర మే మదయించితిమి యందు మేటగువాఁడన్ రామునిభ క్రుදඨි మల్లన నామాఖ్యాతుండ సజ్జనపియకతుఁడకా