పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4劉 ము వ్మ డి మ ల్ల న క వి 193 ఈకవి తత్త్వచందో దయ మను వేదాంతగ్రంథమును ద్విపద గా రచియించి శ్రీరామచంద్రున కంకిత మొనర్సిన్సను ధేనువుకొండ తిమ్మయాచార్య డీకవికీ గురువైనను ఈక్రిందివచనములోఁ జెప్పి యున్నాcడు. యిష్ట దేవతాపార్ధనంబును బర మూగవత కీ_ర్తనంబును لي وع" వాల్మీకాది సత్కే-వి స్తోతంబునుం చేసి సర్వజనంబులకుం బియంబు పలి- మద్దరుం డైన ధేనువుకొండ తిమ్మయా చార్యం బూజించి శ్రీరా వు స్తవ రాజం బను మంతరాజంబుఁ దేనుఁగు సేయఁబూని యేును బాల్యంబున సకల వేదాంతసిద్ధాంతసారసంగహం బైన తత్త్వాధ్ధాంబుల తత్వచందోదయం బను ద్విపదకావ్యంబు రచియించి యాతత్త్వచం ద్రోదయంబునకు జానకీనాథునాధ 07గా నియోగించి సంతసిల్లితి, నిప్ప డీమంతరాజం బై న శ్రీరామ స్తవరాజం బను నీపబంధనాయకరత్నం బునకు సర్వలోకనాధుం డైన శ్రీరుక్మిణీనాథు నాధుంగానియోగించితి.” తత్త్వచంద్రోదయ, మిప్ప డెచ్చటను 7గానవచ్చుట లేదు. శ్రీరావు_స్త వరా జంబున వ్యాసుండు ధర్మరాజునకు శ్రీరామమంత్ర ప్రభావంబును వేదాంతవిషయములును జెప్పినట్టిందుఁ దెలుపబడినది. ఇతనికవిత్వము ఆంతమంచిది కాదు, ఇకారసంధులు మొదలుగా నపపయోగములు చాలఁగలవు, అయినను వేదాంతవిషయమును సులభములైన పదము లలోఁ జెప్సియుండుటచేఁ బ్రజలలో నీతని శ్రీరామ స్తవరాజమున కెక్కుడారెదరవు కలదు, శైలిచూపుటకై మూడు పద్యముల నీక్రింద నుదాహరించు చున్నా ఁడను. శా. సత్సంగంబును నాత్మచింత గురువిశ్వాసంబు వై రాగ్యముకా ౧ఆ. వాత్సల్యంబును జిత్తశాంతియును సర్వభాంతిశూన్యత్వముల్ మాత్సర్యంబులు లేకయుండు టివి సనార్థ ంబులె యోగిక త్యత్సాహంబునఁ దన్నుఁ జెందిహృదయంబుప్పొంగగా బాండవా ఉ. ఈ వరగర్వము న్విడిచి యీశ్వరునందులఁ బ్రీతిగట్టిగా భావన నిల్పి యాడుచును బాడుచు శ్రీహరినామకి క్రన