పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కందుకూరు రుద్రయ్య 163 బ్రాహ్మణుఁడు చేయునది లేక యింటికిఁ బోనొల్ల క అరణ్య మా మనం బపోయి యచ్చోట నొక పాడు దేవాలయమునుం గని లోపలకుఁబోయి యందున్న శివలింగమును దనతో స్పెత్తమాడరన్మని ఒలిచి పత్యుత్తరమును గానక శివలింగములో గీ, ఎన్ని విధముల మాటాడకున్నయట్టి గట్టిపూనిక నీయందుఁ గలిగెనేని దానికొక యుక్తి మునుమున్న దలంచినాఁడ మిను గవచ్చునె విటశిఖాకుసువు మెదుట నీయెత్తు నేనె యాడెద నీయెడలం బొంకు లేక నీవిద్యకు బ్రా లేయాదిసుతాజీవిత నాయక నెత్తంబు కారణం బెఱుఁగుదువా అనిపలికి రెండుపకములయాటలును దానేయా డెను, ఓడి పోయినవాఁడొకలంజను దెచ్చి గెలిచినవానికిచ్చుట యాజూదమునక పందెమని యా బాహ్మణుడేయేర్పరచెను. నిరంకుశుఁడు న్యాయమ దప్పకుండ రెండుపకములయాటలను దానే యాడెను. దైవవశము; నీశ్వరుఁడోడిపోయెను. అప్పడు నిరంకుశుఁడు— క, మును లంజలOజపన్ని ద మనియాడితిఁ గాని యిట్టిదది యునియా డినవాఁడ7గాను Kన నా వునసుసువిూ వారయువతి మన్మథమధనా! సీ. అలకాధిపతిసూనుఁ డమర వేశ్యలలోన జేులెంచి పొందు నేలోలనయనం బ్రథనరంగములోనఁ బ్రాణంబు లుంకువ గా నిచ్చిపోదు రేకలికిలోడఁ గతుతంత్రములఁ దేవగణముల సంతోష పలచి శాంకింతు రేపద్మనయన ద్ర