పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

106 ఆ ం ధ క వి త ర 0 గి జి ఉ, అతత వేగయానమున నంతట నావిలసద్బలుండు గో తాతనయాభిదర్శన విధాన ముదంబితవృత్తియై సవు ద్యోతిల నేగి కాంచి రయ మొప్పఁగఁ బల్కె నృపాలసూను ని ూతతరాఘనుత్తరు గరుస్ఫుటసంభనుచిత్తుఁ జేయుచుకౌ రత చ నరుఁ డని లెక్క సేయఁడు మనంబున శాత్రవు నవ్మహాత్ముచే యురణముc బెక్కు-చోట్ల గనియుక్షా వుననాయకుఁ డేమి చెప్ప ని ద్దురమును మున్నుగాఁ దెలివి తొడుగ నిన్నెటులైనఁ గేగ్రయి ట్టరికృత భీష్మహాని ననయంబును దుర్బలుఁడయ్యెనక్క-టా! రతి, -డ్రనుప-క్చ రచనవులలో రెండవది కథాఫూ గ్రయువు, ఇది యొక యత్యధృత కల్పనా కావ్యము. ఇదియేపురాణములోను గన్పట్టదు. ఎనిమిదియాశ్వాసములుగల యీమహా కావ్యమును నంద్యాల పభు వగుకృష్ణమరాజున కంకితము చేసెను, గంభవిస్తరభీతిచే నిందలి కథాసారమును వాయఁజాలకపోయితిని. ఈకథాసారమను తడకమళ్ల కృష్ణారావుగారు వాసి యుండిరి అది యమది తము. డానితాళపత్ర పతి వుదగాసు పాచ్యలిఖిత పుస్తక భాండాగారమున నున్నది. ఆంధవిశ్వవిద్యాలయపండితు లగు శీ దువ్వూరి వేంకటరమణశాస్త్రీ గారుకూడ వాసియుండిరని వినుచున్నాఁడను నంద్యాల కృష్ణమరాజు వంశమునకు మూలపురుషుఁడు ఆరవీటి బుక్క-రాజు. ఆర్చర్తి పట్టణము రాజధానిగా రాజ్యముచేయుటచే నీత నికి ఆరవీటి బుక్కరాజు అని పేరువచ్చినది. ఇతడు చంద్రవంశపు కతి యుఁడని చెప్పదురు, ఈతనికి ఆబ్బలమ్మ, బల్లాంబిక యని యిరువురు భార్యలు, అబ్బలవ్మయందు సింగరాజు, రామరాజు, అహోబలరాజు అను మువ్వురు కుమారులు, ఇందులో సింగరాజునకు నరసింహరాజు నారపరాజు, తిమ్మరాజు öR) ముగ్గురు తనయులు. ఈ మువ్వరిలో పెద్దవాడైన నరసింK"రాజు నంద్యాలపురాధిపత్యమును గైకొనుటచే 翻 నప్పటినుండియు నీతని సంతతివారికి నంద్యాలవారని పేరువచ్చినది.