పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - నాలుగవ సంపుటము.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52 ఆం, ధక వితరంగిణి مساحا కవికాలము:—గణపనా రాధ్యుని కాలమును నిర్ణయించుట సులభము. ఏలన, అతని తండ్రి గణ్నాయామాత్యుఁడు ురుగంటి పతాపరుదమహారాజునకు మంతి. అన్నయగు రావు రాజు కాకతి రాజ్యము గతించినపిమ్మట సుర తాణు విచే నున్ననలను బొంది వుండ లేశ్వరులీలమాన్యుఁడై యేలిన వాడు. వీరప్రతాపరుద్ర నరపతి కాక తీయ రాజులలో కడపటి వాఁడు. ఇతఁడు 5. శ. ౧_@డా-> మొదలు ౧ 3_93 వఱకు వు గాజ్యపాలనము చేసెను. గణ్నాయామాత్యుడు గూడ నప్పటివాఁడే యగును. ఇక గావు గాజును మన్నించిన సుర తాణుఁడు ఢిల్లీ ప్రభువగు మహమ్మదు తుఘలామ్షా, ఇతడు కీ శ . ౧398 నం దోరుగంటిపై దండయాత్ర జేసి పతాపరుదుని బంధితుని す。窓b。 కాకతిరాజ్యమును విధ్వంస మొనర్చి, మహమ్మదీయ సామా జ్యము నాంధ దేశమునందు నెలకొల్పెను. ఈతని యధికార మాంధ దేశమున కీ. శ. ౧35) వఱకు సాగెను. ఆ సంవత్సరమున ముసు నూరి "కాపయనాయకుఁడు ఆంధ్రస్వాతంత్ర్యస్థాపనార్థము నడుము కట్టుకొని, యనేకాంధ్రనాయకుల సాయముచేత మహమ్మదీయులను తెలంగాణమునుండి వెడల నడచెను. కావున సురతాణునిచే మన్నన వడసిన రామ రాజు క్రీ. శ ౧393, ౧38 ల మధ్యకాలమున వెలసినాఁడనుట స్పష్టము గణపనా రాధ్యుఁడు తన గంథము నప్ప డే రచియించి యుండవలయును. కాకతిపదాంబs ల్లుడు ను, ద్వితీయు, పతాపరుద్రుని δύο ο త్రియు నగు నింది: లూరి యన్నయమం తి కౌండిన్యసోతుఁడు. అతని తండ్రి పెదగణ్నయానూత్యుడు. ఈగణపనా గాధ్యకవి తండ్రియైన గణ్ప యామాత్యుఁ డా పెదగణ్నయకు సోదరుఁడో, పినతండియైన పినమల్ల దేవునికొడుకో యై యుండు నని తోఁచుచున్నది శ్రీవెంకటరమ ణయ్యగారు నిర్ణయించిన కాలము సరియైనది. స్వరమంజరిని నేను జూడ లేదు. ఇతనిక విత సరస మైనదని, పైన వాసిన ద్విపదలనుబట్టి తెలియుచున్నది.