4–14] 58 45. ఎ జ్ఞా ప్రె గ్గ డ ( ) أميبيا భౌరతకవిత్రయములో నొక్కఁడై, పబంధపరమేశ్వర బిరు దాంచితుడై, సకలసుకవినుతిపాత్రుఁడై, కీర్తికాయుఁడైన యిమ్మ ప-శిక్ష్చ నియోగి బాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; శ్రీవత్సస గో త్రుఁడు. ఇతనికిఁ దండిసూరనార్యుడు; తల్లిపోతాంబ; ఎఱపోత సూరి పితామహుఁడు పేరమాంబ పితామహి; బొల్లన పపితా మహుఁడు; పోలమాంబ ప్రపితామహి; వెలనా బ్రీ.చొ*డు నివలన గౌర 5$ᎼᎼ SᏛo8 $ భీమనమంత్రి యీకవితాతకుఁ దాత; బొల్లన పోలున జన్నన యను వార లీక్ష వికిఁ బెదతండ్రులు; శంకరస్వామి యూతనికి గురువు. -اس-:نکه ن: ۵ قة بته : - ہمسر (క్రక్తవి పేరు ఎజ్ఞయ. నియోగి బాహ్మణసూచకముగా “ද්රිහ స కుఁ దరు వాత మంత్రి, అమ్రాత్య పైగ్లడశబ్ద నులను జేర్చుచుం గుట చిరకాలానుగతమైన యాచారము గుటచే సీతనిని, ఎక్గా పెగ్గడ యని పిలుచుచున్నార్లు) ఈశ్వరభక్తుడగుటచే శంభు దాసనియీత నికి నామాంతరము కలదు. ఇది లక్షణాభిధేయ ముని యీకింది గద్యలో గవి చెప్పియున్నాఁడు. “గద్యము ఇది శ్రీశంకి రస్వామి సంయమిశ్వరచరణ సరోరుహ ధ్యానాంద సౌందర్యధుర్య శీ సూర్యసుకవిసంభవ శంభు దాసలక్షణాభిధేయు యెఱ్ఱయ నామ ధేయ పణీతం ಪ್ತನ' -: ఈ త ని ఖా ర్వు లు : గు రు వు::-- ఈ మహాకవి నన్నయభట్టు రచింపగామిగిలినభార తారణ్యపర్వ శేషమును బూరించెను. నృసింహపుగాణము, రామాయణము, హరి వంశము నన్ను గంథము లీతని యితర రచనములు ఈతఁడు రచించిన నృసింహపుగాణమునుండి యీతని వంశవృత్తాంతమును దెలుపుపద్య మును గురుస్తుతికల పద్యమును గ్రహించి ౧ూకింద నిచ్చుచున్నాఁ డను.