పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5–14] #) నా భుఁ డు 5టి పఁ దగియున్న ది కావున పద్యమ లో “బహ-వత్సగము” లని చెప్పి నను, నప్పటికిఁ దిప్పయ వయసు 2ం->> కంటె నధికముగ నుండదని నిశ్చయింపవచ్చును. తిప్పయ సెట్టితo| డి యైన డేవయ-సెట్టి | పోలయవేమ ని శాల يـة كجع سسته سبهٔ دموع మున నున్నట్టీకింది పద్యము వలనఁ ఔలియుచున్నది. 函, శ్రీపర్వతసోపాన పకుఁ డగు రె డి వేముజగతీపతికిన్ Φ Cò బాపై నయవచి దేవయ యూaసా వాణికి జనించే నభ్యుదయముతోన్ 疇 ప్రోలయవేముఁడే శ్రీశైలమునకు సోపానములను గట్టించిన వాఁడు. Us. శ. ౧ 3.9ం-౧3>ం నడుము నున్న వాఁడని పైన వాసి యుంటిని. ఈపద్యమును బట్టి దేవయ వయసును నిర్ణయింపలేము. *::$yరెడ్డి గాజ్యాంత వత్సరములలో సీఁడిరువడేండ్ల వయసుననుండి వేమూ రెడ్డిపరిచయము గల్లించుకొని యుండవచ్చునని తెలCచట ぎょす等 మన్నది. దేవయతం డియైన పా వాణిసెట్టి నివాసము నెలన్గారు. ్సరి మూలపురుషుడైన చిరుతొండనంబి కాంచీపురవా _స్తవ్యుఁడు. వీరి పూరు Qలు కంచి వాస్తవ్యులైనను వ_ కము కొ జ s పావా సెట్టి నెల్లూరు న నివసించియుండును. ఆతని కుమారుఁ డైన すまざcさ సెట్టి కొంత కాలము వేమారెడ్డికి రాజధానియైన యద్దంకీయం దుండియం డును. ఆతనికుమారుడైన తిప్పయసెట్టి కమారగిరి రెడ్డి కాలము లోఁ గొండవీటియం దుండిన నుండవచ్చును. కాని హరివిలాస రచ:ము నాఁటికీ తిని నివాసము కాంచీపురమని యాకావ్యమునఁ బెక-పద్యము లలో శీనాథుఁడు వ్రాసియున్నాడు. కుమారగిరి రెడ్డి వసంతోత్స వములలో దిప్పయసెట్టి పాల్గొని, తానొక్క-ఁడే యాయత్సవములను నడపియుండెనని వ్రాసియున్నను,