పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 ఆ 0 ధ కవి త ర 0 గి ? –: కొం డ వీ టి రె ఫ్రీ రా జు ల తో నీ త ని సం బ O ధ ము : & మొటమొదట్ర నీతిని కా. న్గయ దాత లెన కొండవీటి రెడి రాజుల ఈు ساله - ها Co. శ్రాంతమును గొంతయిటఁ జెప్పవలసియున్నది. ఎజ్ఞా పెగ్గడ క్ష వి 兔 ਾ త్రమున వీరివంశ వృక్షము నిచ్చి వీరి యుగంతమును గొంత చెప్పి యున్నాడు. ఆ వంశ వృక్షములోని మూలపురుషుఁడగు ప్రోలయతో గాని యూతని తన యులగు వూచయ రెడ్డి మొదలుగా నైదుగురుకు నూ రులతోఁగాని శ్రీనాథునకు సంబంధము లేదు. వారి కాలము న సీతడు లేఁడు. అందులో మాచయ రెడ్డికి, పోతారెడ్డి, పెదకోమటిరెడ్డి,నాగా రెడ్డి యనుమువ్వురుకుమారులు. ఇందులో నడిమివాఁడగు పెదకోమటి రెడ్డికి వేమారెడ్డి మాచయ రెడ్డియనునిరువునుతనయులు. ్సజ్ర లో దేవూ §: o రెడి పండితుఁడురసజుఁడు నె యుండెను. కొండవీటి రెడలో మిగులఁ Ç 명부 Gس---- ്റ് బసిడుఁ డై న , పోలయ వేనూ రెడ్డి క్షీశ్రఁ డన్న వును ముండు కశయిరవు * - ત્રિ سسه ගිං రకును భేదము తెలియలకై యూతనివి “పోలయ వేముడనియు, నీతనిని పెదకోమటివేముఁడనియు, గండ్రి పేరులతోఁ జేర్చి చెప్పచుందురు. వేమారెడ్డినామ ధేయు లింకను గొందఱున్నారు. వారితోఁ గూడ 窓。 శీనాథ చారిత్రమునకు సంబంధముకల దు. వారినిగూర్చి మున్ముందు చెప్పెదను - కష్టపెదకోమటి వేమారెడ్డి మంత్రులకు గృతులనిచ్చి శీనాథు - డీూస్థానమునఁ బ్రవేశముగల్లించుకొని క్రమక్రమముగా నాయాస్థాన పండితుఁడై విద్యాధికారిగా నిరువ దేండు పనిచేసెను. క్ర వేనూ గెడి f Q----م rur می به نام سیمبیی هم سر & ఆవురుకవును సంస్కృత కావ్యమునకు వ్ర్యాఖ్యగ్రచించిన వాఁడు అవును H 〜一 一つ一ー一て -سالاقہ కము పెద్ద గంథము కాక షో యినను, శృంగారరస ప్రధాన మైనది. దీనికి వ్యాఖ్యలు పెక్కు-కలవు. శ్రీశంకరాచార్యులు మండన మిశ్రుని భార్యతో గళాశాస్ర్భమున వాదము సేయుటకై పరి కాయ ప్రవేశ విద్యచే మృతుఁడైన అమగుకుఁడను రాజశరీరమునఁ బ్రవేశించి యున్నప్ప డీ, గంథమును రచియించెనని కొందఱందురు. కొందఱిది