పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శీ నా ధుఁ ను * 5 حساسعة లవివయములు వునకుఁ దెలియరా తేగు. కౌతయేువ పద్మనాభా మాత్యుడే యినా తని కొక గురు విని జొలంపవచ్చును. కాశీఖండమున --: ఇ లె ని జీ వి లే వి ధా న ము : -ఈము హ పండితుఁడు తనజీవిత వుంతయు విద్యాగోష్టియందును, గాన్యరచన మునిందు మొగడపి ధన్యతగాంచెను. ఇతనిజీవితి కాలములో జాల భాగముకొండవీటి రెడ్లయూస్థానమునను, రాజమహేంద్రవరపురెడ్ల యాన్హామునను బండితుఁడు గాఁ, గవిగానుండి తనయశమును దన ప్రభువులకీ ర్తిని జిరస్థాయి గావించెను. చతుర్విధ పురుషార్ధములయం గును సీతనికిఁ గాంక మెండు. పభువులనాశ్రయించి కనకాభి పేకము నంది విశ్లేషధ న మార్జించి, త్యాగభోగములకై దానిని వెచ్చించి, రెం డవ పురుషార్ధమునుసాధించెను. పండితుడై విద్యాణాన మొనర్చి గ్రంథ కర్తయై అతిధి పూజాది బ్రాహ్మణధర్మములను జక్కగా నెరవేర్చి పథ మపురుషార్ధమును సాధించెను. దేవ తోపాసకుడై శివభక్తుఁడై నాల్గవ పురుషార్థమును జూఆగొనియెను. ఈతనినిగూర్చి చెప్పకొనియెడికథ లను బట్టియు, నీతినికొన్ని రచనములనుబట్టియు,దృతీయపురుషార్ధమునఁ గూడ సీతఁడు సంతృప్తం డయ్యెనని యే చెప్పవచ్చును. మొత్తము విూcద సెతనిజీవితము గడుOగడు ధన్యమైనది. అవసానదినములలో సీతఁడు దార్నీ ద్యముచే బాధపడి యెను. ఆవిషయమును విడచినచో సీతని జనતહે సుఖమయమైనదనియే యొంచ వచ్చును. ఈతని గ్రంథము లలో భగవదంకితమైన దేదియు లేదు.