Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46 ఆ 0 ధ) కి వి తి రి 0 X : పబల సైన్యముతోను దానిని సాధిగాచుటకు వెడలెను. శ్రీరంగపట్ట ణపురాజగు చిక్కరాయనికిని గంగరాజునకును వైరమగుటచే వానిని గలుపుకొని కృష్ణరాయలు కొండత్రోవను బోయి శివసముదపు కోటను " ముట్టడించి శౌగ్యములో yf రాడి ని శపట్లుచుకో" సాను. XoXでマ2お マですöe5°に23る పాణములను ద్యజించెను. అంత నువ్ము టూరు జయించెను శీరంగపట్టణపు రాజగు చిక్క రాయని వశపఱ చు STని యూతcడు తస కు c గప్పము కట్టునట్లు చేసెను తరు నాత వుంు సూగు దేశవాంతయ.ఁ గర్ణాట కింబంతియుఁ గృష్ణరాయలకుఁ ඒෆ් උණූ డెను తాను జయించిన కర్ణాట దేశమున కంతటికిని శీరంగపట్టణము రాజధానిగా నేర్పరచి కృష్ణ గాయధ్వజమును పిర నొక విజయధ్వజము నె_త్తించి యచ్చట చిక్క-రాజును తన పతినిధిగా నేర్పరచెను. ఆ సమిరాపవుందలి పాళెముల జయించి, కాంబ గౌడఁడు, వీరప్ప గౌడఁడు అను పాళెగాండ వశమున నుంచెను ” కృష్ణరాయ విజయమున ‘అనంతగం బొక్క_హురువు త్రున నువ్ముత్తూరు శివసముదస్థలంబుల సెసంగు KOK రా జునో`డ యలు నోడించి తదీయస్థలంబుల నాణెంబులు బలియించి, శీరంగ పట్టణంబు నిరీక్షించి” అనియున్నది). సీనినిబట్టి యూ కాలమున శ్రీరంగపట్టణమునఁ జిక-రాయలును మైసూరు నందుఁ జామ గాయలును పభువులుగా నున్నట్లు తెలియు చున్నది. రాయల గుఁ గూఁతు నిచ్చిన వాఁడు మైసూగు మండలాధి పతి యని న్యూనిజ వాసియుండుట చేఁ దిరువుల దేవి, చావు రాజు (శ్యామల రాయలు) నామ ధారియగు మైసూరు మండలాధిపతి తనయ, యనియు, ౧౧.9 లో రాయలొనర్చిన దక్షిణ దిగ్విజయయాత)లో మైసూరున కేఁగినప్పడామె లభించియుండుననియు లేదా యంతకు పూర్వమే తిమ్మరసు ప)యత్నాము వలన వీర శ్యామ రాయలు, కృష్ణ о- కృష్ణరాయ విజయము 3 రి, ప 2–,