పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-13 శ్రీ కృష్ణా దే వ రా యు లు 45 రాయలు పెండ్లాడెనని గాని నిశ్చయించుట కాధారము లేమియు గానరావు. అశ్లే ఆరవీటి వారితోను రాయలకు సంబంధము కలసినట్లు గన్పడదు. న్యూనిజ మఱియొక తావునఁ గృష్ణ దేవరాయల "గాంను వూ రు దండయాతను వర్ణించు సందర్భమున “గృష్ణరాయలకు గూఁతు సిచ్చిన వాఁడును మయి సూరు మండలాధిపతియు నగు కుమార వీరయ్య (కుమార వీరి శ్యామ రాయలు) ఎనిమిది వేల కాల్బలమును నాల్లు వందల గుజ్ఞములను ఇరు వ దేనుంగులునుగల సైన్యముతో నా తిని వెనుక బోవుచుండెను" అని వాసియున్నాడు. తిరుమల దేవి శ్రీరంగపట్టణ పభువు తినయ యని పేయస్ యభిపాయము కాని యూపభువు పేరెవ్వగో తెలియుట లేదు. తిరుపతి దేవస్థానము వారు పకటించిన రిపోర్టులోఁ బై నిజెప్పిన వీర శ్యామ రాయలే శీరంగపట్టణపభవై యుండునని వ్రాసియున్నారుf. స్యూయెల్ పండితుడు పకటించిన వుయి సూరు るの?"3等)○ బట్టి, క్రీ.శ. ○ご 2C さooさex の>湿の3 వఱకు, వుయి సూగు ముcడల పరిపాలకుఁదుగా నొళ చావు రాజున్నట్లు తెలియుచున్నది$, ఈతిఁడే తిరుమల దేవి తండియుని తోఁచుచున్నది. ఆ కా ) వులో c గృష్ణదేవరాయలు వుయి సూరు రాజ్యమును గూడ జయించి నాట్లు సు పసిద్ద చరిత) కారులగు లక్మణరావు పంతు లుగారిట్ల వాసియున్నారు . కృష్ణరాయల కాలపు రాజగు గంగరాజు తిరుగcబడి ہ: g-s۔ ةِ » కప్పమిచ్చుట మానెను. అందుచేఁ గృష్ణరాయఁడు శతఘ్నులతోను

  • . మహమ్మదీయ మహాయుగము 3-3 వ పుట. +. దేవస్థానపు రిపోర్టు పుట ౧శాn, ు, రెండవ సంపుటము ౧ణార వ పుట.

†. మహమ్మదీయ వు హాయుగము 3XX-3)WE- పుటలు.