పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

206 بي و، وع s معة ن ك ه لة టెలు వడీ నవి, కృష్ణరాయలకు బూర్వము పురాణ యుగము నియు , సాత్రనికిఁ దరు వాతఁ బ)బంధ యుగమనియుఁ ుండి శ్రులు వాకొT ను చు చున్నారు కావున సీతని కాంధ) కవితాపితామహబిరుదము వును చరి తి రచనను వలన నే వచ్చినదని తలంపవలసి యుండును. ఆంధ్రకవితాపితా వు హబిగుదము నూ తనము కాదు. Fద్దనకుఁ బూర్వమే శివ దేవయ్యకును, కొఆవిభీమకవికిని సిబిరుదముకలదు. పెద్దన తరువాత మట్ల అనగా తభూపాలుని యూస్థానకవియగు ఉప్పగుండూగు వెగికటకవియు సీబిరుదమును గైకొనియుండెను.n పెద్దనార్యునిక విత్వము నిరగ్గళ ధార కలది. సమసnస్కృతాంధ్ర పదసంయుత మైనది. లోకోక్తులు పెక్కు-లిందు సందర్భోచితముగ బయోగింపఁబడినవి. వర్ణనలు స్వాభావికములై యింపుగొలఁ సుచుం డును. పాత్ర పోషణమునం దీతనికిఁ గడు నేర్పు కలదు. t? నాథుని కవి త్వము సనుకరించిన ట్లచ్చటచ్చట నా తని పద్యములవంటి పద్యము లను రచిం చుటను బట్టి తెలియుచున్నది, మనుచరిత్రము నందలి యితివృత్తము, చాల భౌX మస్వాభావిక సంఘటనలపై నాధారపడియున్నది. పాదలేపనమాహాత్మ ము, అశ్వ ప్రదానమి, వూయూ రూపధారణము, ఇత్యాదు లిందులకు నిదర్శన ములు. ఇట్లున్నను బాఠకుల హృదయము లావంక కుఁ y*వకుండ నరి కట్టి తిన్మయులై యందలి రసాస్వాదనమున వారిని నిమగ్నులనుగా జేయుటకు పెద్దనార్యుని కవితా సామర్ధ్యమే "కారణము, ○ ר) ఏపద్యమును జిది వివ ను రసవంతమై హృదయమున "ూ నందము గల్లించును. ఈ గ్రంథముపై బండితులు విశేష విమర్శనములను గావించి యందలి భావములను మాధుర్యరసమును దమశ_క్తికొలఁది లోకమునకు Co. 8) నిడదవోలు వేంకటరావుపంతులు M. A. గారి వ్యాసము, Tభౌత్తి పార్థిక 'துர் ఫాల్టణము.