పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-53) అ ల్ల సా ని పె ద్ద నా ర్యు ఁ డు s: 205 $ * * سمبر "o.,ら/ యుండుట వలన నూహింపఁ దగియున్నది. కాని యూబిరుదమను గహించుటకుఁ దగిన గంథము లేవియు నతఁడంతకు పూర్వము ᏑᎼ యించినట్లు కన్పట్టదు. అప్పడప్పడు కొన్ని పద్యములు రచించినంత మాత్రిముని నట్టిబిరుదమున కాతిఁడర్లు cడై యుండఁడు, కవులు පීඨ د"(كان Oحسا సామాన్యముగా గ్రంథము నంతయు రచించిన పిమ్మట గద్యమును కృత్యాదియు వాయుచుండుట పసిద్దము. పెద్దనార్యుఁడును మును Φ O చరి తమును రచించిన పిమ్మట "రాయలది చదివి^చి విని యూతని కవిత్వమునకు మెచ్చుకొని ఆంధ కవితాపితామహ, బిగుదమునొసగి యుండును. ఆతcడు పిమ్మట రచించిన కృత్యాదియందును గద్యము నందును, నాబిసెదమును వేసికొనియుండును. పెద్దనార్యుఁడు సంస-ృ తమునఁ గొన్ని గంథములు రచించియున్న వాఁ డని యంగీకరించినను ఆంధ కవితా పితాము హ బిరుదమున క ది కారణము "కొcజాలదు, మనుచరిత్రమునకుఁ బూర్వము మఱికొన్ని గంథములు రచించియు న్నాడని చెప్పట యూహామూతమే కాని యందుల కాధారము లేదు ! మనుచరితిమున నట్టి గంథ పుస్తావమేమియు లేదు 5_த் మనుచరితకుఁ బూర్వమున నాచని సోముఁడు, శీనాథుఁడు, మొదలగువారు పబుథరీతులను దమ గ్రంథములలోఁ జొప్పించి రచించియున్నారనుట నిజమేయైనను వారు రచించినవి కేవలస్వతంత) గ్రంథములు గాక సంస్కృత గంథముల కాంగ్రీకరణములైయుండెను. అందు వారు కొంతస్వాతంత్ర్యమును గైకొని నూతనమార్గమును జూపి యుండిరి. కాని పెద్దనార్యుఁ డట్లు గాక వూర -ండేయ పురాణమం దలి యొకచిన్నకథను దీసికొని దానిని తనస్వకపోల కల్పనలలో బెంచి యొక కావ్య సౌధమును మనోహరముగా నిర్మించి నవీనకవి పపంచము నకుఁ బితామహుఁడైనాఁడు. అందులకే యూతనిని శ్రీకృష్ణరాయలు “ఆంధకబతాపితామహ!" యని సంబోధించినాఁడు, పెద్దనార్యుని మను చరితమునకుఁ బివుدغيا నట్టికావ్యము లనేకము లాంధ భాషయందు