పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

144 ఆ O ధ్ర క వి త ర 0 గి : మై యుండును. కావున ౧.9ం రాయ వూరు యుద్ధమునకను E వ పద్యమునకును సంబంధము లేదు. రాయలు ౧>i_go "రాయు నూరు యుద్ధానంతరము గుల్బర్గాకు వెళ్ళియుండుట సత్యమయ్యెనేని, యూదండయాత్సలో కెం బావి ర_క్త పాతము జరిగి యుండవచ్చునని తలంచుట కవకాశమున్న మాట సత్యము. す*窓) ○> oo ó"ぎo go ○> ○_e S"き 完o?y"Q వెళ్ళియుడు నని తెలంచుట సముaజసవుని నాదృఢాభిపాయము f రాయలు రెండు వూ ఆులు మూతమే గుల్బర్గమిరాఁదకఁబోయి యుండిను. "వెుదటిసారి "రెండవ "రాయ వూరు యుద్ధాని తరమున の>競の_2 さ5° గుల్బర్గాను జయించి, యచ్చట జయ స్తంభమును వేయించెను. రెండవ నూఱు మూఁడవ రాయచూరు యుద్ధానంతర మున బీడరు (బెడందకోట) వఆకును బోయి తిరిగివచ్చునపుడు మూఁ డు ముక్కాలు గడియలలో గుల్బర్లను జయించెను. "రెడన ధూళి Lు జరిగిన యుద్ధమత్యల్పము. ఈరణములలో గెం బావి ర_క్తపాతమున కవకాశము లేదు. కావున మొదటిసారి గుల్బర్లకడ జయ స్తంభమును నాటించి స దండయాత్సలోనే కెం బావిరక్తపాతము జరిగియుండునని తలంచుట న్యాయము. పై పద్యసప్తకములోను నైదు పద్యములు పతాపరుదగజ పతిపై నడచిన దండయాతలతో సంబంధించినవి. మిగిలిన రెండు పద్యములు మాతమే మహముదీయులతో జరిగినవి ఈపద్యములను వాయునప్పడు రాయలహృదయమున గట్టిగా నాటుకొనియున్న సం ఘటనలనే వర్ణించి వాఱికే పా)ధాన్యామిచ్చి యుండెనని తలపవలసి యున్నదీ, రాయచూరు యుద్ధమనియు, గుల్బర్గా యుద్ధమనియు, మనము వాడుచున్నను, ఆదండయాత)లలో, నై రామనబు కడను, గెం బావికడను జరిగిన సంఘటన లాతవి హృదయమున దృఢముగా నెలకొనియుండును, అందుచే నా పద్యములను వాసియుండును.