పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఏడవ సంపుటము.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7-37] 8) దే వ రా యు లు 145 కెం బావియుద్ధము, కళింగదుడయాత)లో కీ) శ. ౧౧ర౧ లో జరిగెనని కొందఱి యభిపాయము. కిళింగ దండయాతిలో గుల్బర్లకు నైరుతిమూల నేఁబదిమైళ్లనున్న కెం బావికడ మహమ్మ దీయులతో రణము జరుగుట యసంభవము. కళింగ జైతరనూత) కును గెం బావికిని సంబంధము లేదు. కావ్యనిర్మాణము కొలఁది కాలములో నగునది"కాదు ౧>QE. జనవరి నెలలో స్వామియాజ్ఞను శిరసావహించి రాయలప్ప డప్ప డు పద్యములను రచించుచు నాల్లు సంవత్సరములలో ౧> 9ం లోపునఁ గృత్యాది సహితముగఁ గావ్యమును బూ_ర్తిచేసియుండునని నావిశ్వా సము. కెం బావి వర్ణనము మూడవ రాయచూరు యుద్ధముతో సంబం ధించినదని తలంచు నెడల నీగ్రంథము ౧:ఓ9౧ లో ముగించియుండు సని తలంపవలసి యుండును. కెం బావియే కాకుండ, సXరపురము, కలబరి గెలను కూడ రాయలు జరుంచిన ట్లాముక్తా మాల్యదకృత్యాదియందలి యీ క్రింది పద్యమువలనఁ దెలియుచున్నది.

  • సనకాది దివిజము స్క_రి ఫాలగోపిచం

దనపుండవల్లిక ల్నాకినాకి సెలసి హాహాహూహులదండియులతంతి) డెవ్వసింగిళులుగాఁదివిచితివిచి సప్తర్షి కృతి వియజ్జ్బరి వాలుకాలింగ సమితిముచ్చెల కాళ్ళఁజమరి చమురి రంభాపధానాప్సరః పృథూరోజకం భంబు లెచ్చటఁ గన్నబట్టిపట్టి తిరుగుహరిపుర సురతరు సురలవురఁగి బహుళ హళహళి భృతకలబరిగ నగర