ఈ పుట అచ్చుదిద్దబడ్డది
viii
ధము రచియించియున్నాడు. శుకసప్తతికిని హంసవింశతికిని కథారచనమునను గద్యపద్యములయందును పెక్కుపోలిక లగపడుచున్నవి—నారాయణామాత్యుఁడు కదిరీపతినాయకునకుఁ దరువాతివాఁ డగుటచే శుకసప్తతి వరవడిగా, కొన్ని విశేషములఁ జేర్చి హంసవింశతిరచనము గావించెను. ఈ రెండింటిని సమగ్రముగాఁ బరిశీలింపవలసియున్నది.
విద్యారత్న :
నిడదవోలు వేంకటరావు, M. A.