వ్రతరత్నాకరము
1.12 వ్రతుత్నాకరము డను గంధర్వుఁడు నందికేశ్వరుని యనుగ్రహము బడసినవాఁడై తాను భూలోకంబున నీ వ్రతంబును బ్రచారంబు చేయ నెంచిన వాఁడై యుజ్జయినీపట్టణమునకు వచ్చి “ఓనాథా! కేదారనాథ వ్రతంబు సల్పితివేని, నీకు సకలసంపదలు గలుగు” పని వజ్రవం తుఁడను యుజ్జయినీ దేశపు రాజున కెఱింగించెను. ఆవ జ్రదంతుఁ డీ ప్రతంబు నాచరించి దేశముల కెల్లఁ బ్రభువాయెను. ఆపట్టణమున నిద్దఱు వైశ్యకన్యక లుండిరి. 'వారు తమతం డ్రి కడకు వచ్చి నాయనా! మేము కేదారేశ్వర వ్రతంబు సేయు నెంచియున్నాము. మా కానతిమని యడిగిరి. దానికి, తండ్రి, “పిల్లలా రా! నేను దరి దుఁడను, మీ రాతలంపు మానుకొండు" అని చెప్పెను. అంత నాకన్య లు “నాయనా ! నీవేమి యియ్యనక్కరలేదు. నీవు తరు విచ్చినయెడలఁ జాలుసు” యని యడిగిరి. ఆప్రకార మే తండ్రి యు తరనిచ్చెన తర్వాత వారి భక్తికి మెచ్చి, ఈశ్వరుఁడు తానే వారికిఁగావలసిన నస్తువులు దొంకునట్లు ప్రసాదించెను. అంత వాకలిద్దఱు నొకపట్టి చెట్టు క్రిందికిఁ బోయి మొదట కంకణము కట్టుకొని యీ వ్రతంబును యథావిధిగా నాచరించిరి. అంతట మహాదేవుఁడు కడుపుప్పొంగి, వారికి సురూపంబును, దీర్ఘ జీవితం బును, తరుగనికలిమిని నొసఁగి యంతర్ధానము నొందెను. ఆయిద్ద అక్క సెలైండ్రలోఁ బెద్దనగు పుణ్యవతి నుజ్జయినీ గాజు పెండ్లా డెను, మతొక్కతె లుగు భాగ్యవతిని చోళ దేశపు రాజు పెండ్లా డెను. ఆవైశ్యుడును తనకొమార్తెలను రాజుల కిచ్చుటచే మిక్కిలి కలిమినొంది సుఖంబుండెను. ఆయిద్దఱు వైశ్యపుత్రిక -లును సామ్రాజ్యమును సంపదను మహాబలులగు కొడుకులను బడసి సుఖంబుండిరి. తర్వాతఁ గొంతకాలమునకు భాగ్యవతి بع