గీ. | ధరణిపై ఘోరసంగరస్థలములందు మడియురాజులఁ జూచి యిప్పుడమి నవ్వు | 476 |
ఉ. | ఎంతని యెంచవచ్చు ధరణీశులమోహమహాతమంబు వి | 477 |
వ. | సాగరసంవృతంబైన భూమండలం బాక్రమించినను జిత్తశాంతి కల్గునే, చిత్త | 478 |
గీ. | తాతతండ్రు లొకింతయుఁ ద్రవ్వి నన్నుఁ గొంచుఁబోవుట లేదుగాఁ గుటిలు లగుచుఁ | 479 |
క. | ఎన్నక తండ్రులఁ దమ్ముల, నన్నలనైన న్వధింతు రక్కట నాకై | 480 |
గీ. | మమత నఖిలోర్వి యేలిన మనుజపతులు, పోవఁజూచియు నిలిచిన భూమిపతులు | 481 |
ఉ. | నామహి నీకు నేలనగునా, యిదె వేగ నతిక్రమించి నా | 482 |
వ. | అని యిట్లు తొల్లి యంసకుండనుముని జనకునకుం జెప్పిన పృథివీగీతార్థంబు | 483 |
క. | ధరణిగీతార్థము విను, పురుషులహృదయముల మమత పొలియు నుదయభూ | 484 |
వ. | ఇమ్మనువంశంబు నీకుఁ జెప్పితి. ఇందు భగవదంశభూతులైన రాజులు పుట్టిరి. | 485 |
గీ. | క్రతువు లొనరించి దానధర్మములు చేసి, ఘోరరణముల వైరులఁ గూల్చి సర్వ | 486 |