| ర్యావష్టంభసురేంద్రుఁడు, శ్రీవిలసితమూర్తి పుణ్యశీలుఁడు జగతిన్. | 255 |
తే. | రాచకొడుకులు దాను నారాసుతుండు, వేడ్కతోఁ గూడి బహువిధవిహరణములు | 256 |
వ. | అక్కుమారునికడ కరుగుదేరం దొడంగి రంత నొక్కనాఁ డహిలోకంబుననుండి. | 257 |
చ. | తరుణులు రూపవంతులు సుదర్శను లశ్వతరాత్మజన్ము లా | 258 |
ఆ. | అట్లు వచ్చి భూసురాత్మజవైశ్యకు, మారవరులతో విహారలీల | 259 |
క. | నెచ్చెలులంగాఁ గైకొని, మచ్చిక వెలయంగ నక్కుమారులు దాను | 260 |
మ. | పొలుపుగ మజ్జనాంబరవిభూషణచందనమాల్యభోజనా | 261 |
క. | పరిహాసవచనరచనల, సరసకళాభ్యసనముల నజస్రము మైత్రి | 262 |
తే. | తగిలి ప్రొద్దులు పుచ్చుచు ధరణినాథ, తనయుఁ డధికప్రమోదతత్పరత నొందె | 263 |
వ. | పగలు వినోదించి రాత్రి రసాతలంబున కరుగుచు నివ్విధంబున ననుదినంబును వర్తిం | 264 |
క. | మనుజభువనంబునం దెవ్వనితోడం గూడి యాడువాంఛానిరతి | 265 |
సీ. | అని తండ్రి యడిగిన నయ్యహిదారకు ల్మ్రొక్కి కరంబులు మోడ్చి వినయ | |
ఆ. | వేడ్క నతఁ డొనర్చు వివిధోపచారవి, న్యాసముల మనంబు లలరుచుండు | 266 |
వ. | అని చెప్పిన నయ్యహికులేశ్వరుం డనురాగిల్లి. | 267 |
క. | అరయఁగ నెవ్వనిపుత్రుఁడు, పరోక్షమున నిట్లు పొగడఁబడు సతతము స | 268 |