క. | వనట నిటులు విలపించుచు, ననుజుఁడు బోధింప మాన కాతురపడుచుం | 303 |
క. | భావజలీలలఁ బ్రియమునఁ, గావించు సుఖోపభోగకాలంబుతఱిన్ | 304 |
వ. | అని యా క్రోశించి సౌమిత్రిం గనుంగొని. | 305 |
క. | మందాకిని కేఁగి మహీ, నందన కమలములు గోసి నలువున లీలం | 306 |
క. | అని పలికిన సౌమిత్రియు, ఘనవేగమునఁ జని యచటఁ గలయ మహీనం | 307 |
తే. | అప్పు డఖిలభూతంబులు నాదశాస్యు, చావుకొఱకు మందాకిని నీవు పోయి | 308 |
క. | రామునితో దశకంఠుఁడు, భూమిజ నెత్తుకొని వేగ పోయెను లంకా | 309 |
వ. | అంత రాముండు సౌమిత్రితో నిట్లను మందాకినిని జనస్థానంబునం బ్రస్రవణ | 310 |
తే. | భూమిసుతశిరంబున నున్న పుష్పమాల, నేలఁబడియున్నయది దీనిఁ బోలఁ జూడు | 311 |
వ. | అని పలికి రోషావేశంబున నన్నగంబు మిడుఁగుఱులు వాఱం జూచి రాముం | 312 |
క. | సీతం జూపక యుండిన, నీతరుసానువులు నాదునిష్ఠురబాణ | 313 |
క. | ఈతటిని నిగురఁజేసెద, శాతోగ్రాస్త్రముల ననుచు జగతీస్థలి న | 314 |
క. | పొడగని సౌమిత్రికి న, య్యడుగులు సూప నవి సూచి యాలక్ష్మణుఁ డె | 315 |
క. | నాకడ జానకి యుండఁగ, నాకాలుఁడు సపరివారుఁ డయ్యును గాంతన్ | 316 |