పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/638

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

భారతదేశమున

1892 మే నెలలో పార్లమెంటు లెక్కల ప్రకారము సాలు 1కి 10 వేలరూపాయల జీతముగల సివిలు మిలిటరీ శాఖలందలి 2388 ఆఫీసర్లలో 60 మంది మాత్రమే భారతీయులు.

శాఖలు నేటివులు యూరేషియన్లు ఆంగ్లేయులు నేటివుల జీతములమొత్తం యూరేషియనుల జీతములు ఆంగ్లేయుల జీతములు
సివిలుశాఖ 55 10 1,211 947 151 25,274
మిలిటరీశాఖ 1 1 854 12 11 13,268
పబ్లికువర్క్సు 3 4 239 33 45 3,415
ఇన్‌కార్పొరేటెడ్ లోకల్ ఫండ్సు 1 - 9 10 - 113
- 60 15 2313 2313 1002 42070

జాయింటు పార్లమెంటరీ కమిటీవారి నివేదిక ప్రకారము 1934 నాటికి భారతదేశములో ఐరోపా వారి జనసంఖ్య - 135000

దీనిలో బ్రిటీషు సైనికులు - 60000

ఉన్నతోద్యోగులందలి బ్రిటీషువారు - 3150

దీనిలో ఐ. సి. యస్. లో - 800

పోలీసులో - 500