| తపనసూనుఁడు తారఁ దా నాక్రమింపఁడె | |
గీ. | మఱియు నిట్లు జగంబుల మరులు కొలిపి | (1-50) |
మూలశ్లోకములో, బ్రహ్మ - కూతురు సరస్వతి, అహల్య - ఇంద్రుడు, చంద్రుడు - తార అను మూడు దృష్టాంతములు మాత్రమే యున్నవి. సీసపద్యములో నీయనువాదము సాగినది గాన, నాలుగవపాదమున సమతత్వముకొఱ కింకొకదృష్టాంతము కావలసియున్నది. దానిపై నాల్గవపాదమున వాలి తారను లేవదీసుకొని పోవుట రామాయణమునుండి గ్రహింపబడినది.
శ్లో. | శ్రీదేవీ జనకాత్మజా దశముఖస్యాసీత్ గృహేరక్షసో | (3-4) |
సీ. | చాపచుట్టఁగఁ జుట్టి చంకఁబెట్టుక పోఁడె | |
గీ. | కాన నింతేసివారముగా యనంగ | |