ఈ పుట ఆమోదించబడ్డది
ఇంటిపేరు పెసరవాయవారని చెప్పవచ్చును. ఈ గ్రంథమున నిచ్చిన యాతని వంశవృక్షము
పెసరవాయవారి వంశము[1]
శ్రీనాథుని బావమరదియగు దగ్గుపల్లి దుగ్గన కృతమైన నాచికేతోపాఖ్యానమును గంగమంత్రి కృతినందినట్లుగా నీగ్రంథమున నిట్లుగలదు.
| ప్రఖ్యాత నాచికేతూ | (4-72) |
- ↑ దేవమ్మ, దుగ్గమ్మ ఈ రెండు పేర్లును గంగమంత్రి కృతినందిన నాసికేతూపాఖ్యానమునుండి గ్రహింపబడినవి.