ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నంది సింగన - వామనపురాణము[1]
క. | కాంతాలలామ ని న్నే | (3-175) |
గీ. | సరసచిత్రాన్నములును రసాయనములు | (3-172) |
ఇందు రెండు పాదములే యుదాహరింపబడినవి.
నంది సింగన - బలరామవిజయము
| క్షత్రియధర్మంబున మాం | (3-71) |
ఇక కవులషష్టమునుండి మదనసేనమునుండి లభ్యమైన పద్యములను
ననుబంధములో నిచ్చియున్నాను.
- ↑
తెలుగున వామన పురాణరచయితలలో- నందిసింగన మొదటివాడు. తరువాత
1. లింగమగుంట రామకవి - క్రీ శ. 1550
2. ఎలకూచి బాలసరస్వతి - క్రీ.శ. 1600 (అలభ్యము)
3. పోన్నతోట ఔబళకవి - క్రీ.శ. 1650 (లభ్యము)
వామనపురాణము నాంధ్రీకరించిరి.