పుట:పల్నాటి చరిత్ర.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగమును ఆంధ్రప్రభ 1945 సంవత్సరము ఆగష్టు నెలలో (తేదీ జ్ఞాపకములేదు) ప్రకటించితిని, తెలుగు లారిపోర్టరు 1-9-45, 15-9-45, 1-10-45 పత్రికలలో చరిత్రభాగము వీరులకథాభాగము మున్నగునవి ప్రకటించితిని. వీరులకధా భాగమును, నాగార్జునకొండ చరిత్రను యీ సంవత్సరము (1953 లో ప్రత్యేక పుస్తకములు మూలమున విపులముగా ప్రకటించితిని. కావున వానిని సంగ్రహముగా నిందువ్రాసితిని. పై నావ్యాసముల సారాంశమును, నింకను తెలిసిన కొన్ని చరి త్రాంశములను గ్రంథరూపమున ప్రకటించు చున్నాను.

రావిపాటి లక్ష్మీనారాయణ