పల్నాటి చరిత్ర
41
మందర నగములు |
బొడ్డన బావులేపుట భేదనంబు
కమృతాభి ముఖ్యరత్నాకరములు |
రవిసోమవీధులే రాజధానికి ప్రసిద్ధి
గను నేబదియాఱు దేశములును ॥
గీ ॥ పరమమగునట్టి పెందోటపురవరమున |
కధిపతి శిరోవతంసమై యలరె సకల
కళల ధవళేశ్వరపురవిఖ్యాతు డైన
గురుతరయశోధనుండు మార్కొండు ఘనుడు
సీ॥ శాలివాహనశక సంఖ్యాకములునగు
పదియేనువందల పైయెనిమిది |
వత్సరంబులలోన వసుధాస్తలంబున
కుతుబుషాహీ నిజాంకుతలనాథు।
ప్రాభవ వేళమార్కం డేయభూపతి
ధవళేశ్వరాన్వయ భవుడునగుచు |
సకలదిశావ్యాప్తి సాంద్రసుధా స్వచ్ఛ
కీర్తి పరంపరాస్ఫూర్తినలరి
గీ॥ సురుచిరంబైన పెందోట పురినిలిచి |
విశ్వకర్మాన్వయంబుధి వెలయజేసి
సప్త సంతానములగని సాధువృత్తి
....వర్యులు భళియని స్తుతియొనర్ప |
ధరనుబాలింపు చుండెను ధర్మనిరతి
కం॥ అతడు ప్రసిద్ధివహించెన్ |
క్షితి వరగజపతులు గెలిచి చెలగి జయశ్రీ
సతిజేకొనిన మహమ్మద్
కుతుబ నిజాంచంద్రునకును కుడిభుజమగుచున్ ||
ఉ॥ ఎంతనియెన్నవచ్చు ధవళేశ్వరసోమయ మారుకండు ధీ
మంతుని రాజ్యభారము, సమగ్రవిభూతియు సర్వమంత్రి సా
మంతులయందలంబులె చమత్కృతి బారగరేకు దీర్చి న |
ట్లంతటనిండుదద్గృహ సమావృతి చాల యలుకరించుచున్ ॥
కం. విశదముగ సల్పె నేకా |
దశ మార్కొండయ్య లింగ ధామములు ని
నిరంకుశ వృత్తిన్ శ్రీగిరి నా |
శశితా రార్కముగ వీరశై