24
సీ. | సంపెంగ విరులతో జాజులుం గురువేరు | |
గీ. | మానినీకరచామరమరుతచలిత | (వాసిష్ఠ. I-38) |
కృతికర్త వంశము దేశ కాలములు : మడికి సింగన కృతులు 1. పద్మపురాణోత్తరఖండము, 2. భాగవత దశమస్కంధము - ద్విపద, 3. వాసిష్ఠ రామాయణము, 4. సకలనీతిసమ్మతము. మొదటి రెండు కృతులు వెలిగందల కందనమంత్రికి అంకితములు. మూడవకృతి అహోబల నృసింహస్వామికి అంకితము. నాల్గవకృతి రామగిరి కేశవదేవుని కంకితము. ఈ నాలుగు కృతుల్లోను సింగన తన వృత్తాంతం చెప్పుకున్నాడు.
I పద్మపురాణంలో—
క. | ఆ పరమేశ్వరమకుట | (I-54) |