పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

147

పళ్యాలు (పై. 4.981.6, 1518) గుంటూరు.

పళ్యపన్ను (పై. 6.219.20,1498) గుంటూరు.

-యె రూపాలు :

పళ్యెము (పై. 5.47.17,1424) తూ. గోదావరి.

-ఆ రూపాలు :

విడం పోంకలు (పై, 5.5.7,1404) తూ. గోదావరి.

పళాలు, పళ్ళం (పై. 4,981.6,1518) గుంటూరు.

-ఎ రూపాలు

గొఱ్ఱెలు (గొఱ్ఱెలు) (పై. 5.1184,15,1404) శ్రీకాకుళం.

గొఱ్ఱెలు (పై. 6.656,17,1417) విశాఖ.

గొఱెలు (పై. 6.667.10, 6.887,12,1425) విశాఖ.

తిరుసుట్టు మాలె (పై. 5.94.7.1432) తూ. గోదావరి.

పళ్లెం (పై. 6.694.3,1516) విశాఖ.

పళెం (పై. 6.694.6, 1516) విశాఖ.

పళెము (పై 5.118,12,1438) తూ. గోదావరి.

పళ్లెం, పళ్లెలు (పై. 4.981.6,1518) గుంటూరు.

పై ప్రయోగాల్నిబట్టి చూస్తే నామపదాల్లోని ఇయాంతపదాలు లేక ఎకారాంత పదాలు ఏ ధ్వనితో ఉచ్చేరింపబడినట్లు మనమూహించవచ్చు. ఈ ధ్వనికి వ్రాత లేకపోవడంచేత కొన్ని సందర్భాల్లో య గాను, కొన్నిచోట్ల యె గాను, మరికొన్ని చోట్ల అ గాను వ్రాయ మొదలు పెట్టారు. -ఇయ/- ఎ మార్పు తత్సమపదంలో కూడా జరగడం ఈ యుగంలోని విశేషం. హత్య > హత్తె ( SII 10.745.69, 1530), ఒడయలు శబ్దం ఒడెలు అని వ్రాసి ఉండటమూ గమనించ దగినదే. ఒడెలుంగారు (పై. 10. 748.12,1577).

5.8. విశాఖ- శ్రీకాకుళం ప్రాంతంలో ఈ యుగంలో కూడా అచ్చుల్లో హ్రస్వ దీర్ఘాలు తారుమారౌతాయి. ఆదివరనను (SII 6.709.2,1416) విశాఖ, అలావటం