పుట:కాశీమజిలీకథలు -04.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

దేవదూత కథ

277

అది నే నెఱుంగక యతిరయంబున నలకాపురంబునకరిగి యిప్పర్యంతంబు గుహ్యలేశ్వరుని కురంగట నిడితిని. గుంకేశ్వరు: సరంగు : తిని. ఈ మూలన దానం ధనపతి : నలుడు దారిగా : వ మంది ) కచ్చితి... - మన న న న న పదం సర్వ..! నారదమహర్షి రాసకంబున ముసుగుల ,చ్చిం. | ప్రమాసం ) జ గినది. - ఘతంబున దానికను - .. . -- " లన ......మలు చూడు చుంచ రో". 10 - it is , : కలం | కంచు దంపతులం కు వచ్చి 10, 11 న - 11° : . మన వాడు మదన్ నేమి యరసిర . అని ము లు ... బతి10 - సం గలిపిరమ్మ. ఏమ్ము . . . . . . . వచ్చిరి. ని తు నియత దినే సలమని యుసలిచ్చిన ఏం .. ను: ప.15 ను, పలు సము) సప్పుచయల కాపురం ఎడలి పురమయంత ముం చిలి.1800. ఎందు... , త గసంబనినదికాడు. అప్పుడు సేతు సమరని విశ్చలంచి చింతించుడు సలుపఁ జనుతుండఁ ద్రోవలో వెండియు నారద మునీంద్రుండు నాకు కన్నుల పండువు గావించెను. గ్రక్కున మొక్కులిడి నేనమ్మునిపతికి జరిగిన కష్టమంతంయుం జెప్పి వారెందున్నవారని యడిగిన నద్దేవ ఋషి దివ్యదృష్టింజూచి నోరీ : వారు [1] పావురము శాపంబు నించుక వియోగదుఃఖంబుల ననుభవించి యిప్పుడే యవనా తీరంబునం గలిసికొనుచున్నారు. అందు బొమ్మని యానతిచ్చి యత్తపసి యవ్వలం జనియెను. తద్వచన ప్రకార మీ మంచముతో నే నిచ్చటికి వచ్చితి మీరు గనంబడితిరి. నీ కొడుకు గంగా గర్భంబున బల్లె వాఁడు పన్నిన జాలములోఁబడి వానిచే బెంపఁబడి మేనమామ కూఁతురు లలితచే వరింపఁబడి దేశముల పాల్పడి రాజపురుషుల రాయిడికి భయపడి యాఁడురూపమునఁ గడలిదాఁటి మీ యింటికి వచ్చిచేరె నీతండే పుష్పఁదంతుండు పుష్పహాసుండని పిలువం బడు చుండెను.

మఱియు నీ భార్య సూర్యభట్టను బ్రాహ్మణుని వరిగడ్డిరాసి పైఁబటి ప్రాణంబులం బాయక తొలుత నాయనచేఁ గొంతకాలము పోషింపఁబడి తరువాత నార్యభట్టు నింటనుండి యాయనభార్య చేసిన కపటంబున గుడికిజని యందు శెట్టిం జంపెనను నేరము కతంబున శిక్షింపఁబడి నీ చెంతకరుదెంచె. నీ మహాసాధ్వి గంధర్వ దత్తయే మహిళ యని పిలువఁబడుచున్నది. ఈ లలితయు నీ సుతుని వరించి యడవుల పాల్పడి తస్కరాపహృతసర్వమందనయై పురుషవేషంబుదాల్చి రేవానగరంబునఁ

గ్రుమ్మరుచు పుష్పహాసుఁడను బుద్ధితో రాజభటులు పట్టుకొని తీసికొనిపోవ న్యాయాధి

  1. పావురముల మిధున మొకగూటిలో బిడ్డలతో నాదరించు చుండఁ దన్మాంసలోలుండై యానృపుఁడు మట్టియుండ నింటసంధించి వాని గొట్టెను. దానం గోపించి పావురమట్లు శపించినది.