484
శ్రీకాశీఖండము
| హేతువాదికిఁ గ్రూరున కిది యనర్హ | 219 |
వ. | అని గంగాధరుండు కాశీలింగతీర్థమాహాత్మ్యంబు విశాలాక్షికి వినిపించుచుండె. ఆసమయంబున మందరాచలంబున నుండి దివోదాసోచ్చాటనానంతరంబు గాశి కేగుదెంచి బహిర్గేహంబునం బట్టాభిషేకంబు గైకొని యంతర్గేహప్రవేశంబునకు శుభముహూర్తంబు ప్రతీక్షించుచుండ నమ్మహోత్సవకాలం బాసన్నం బగుటయు నందికేశ్వరుం డేగుదెంచి యి ట్లనియె. | 220 |
సీ. | ఊర్జమాసంబున నుడురాజునభివృద్ధి | |
తే. | మంచికాలంబు సాధించి మనసు గెలిచి | 221 |
వ. | అది నందికేశ్వరుండు విన్నవించినం బరమానందకందళితహృదయారవిందుండై యయ్యిందుశేఖరుండు విశాలాక్షీసహితుండై మోక్షలక్ష్మీలీలదర్పణం బై యంతఃపురప్రాసాద | |