సప్తమాశ్వాసము
485
| మందిరంబు ప్రవేశించె. సురభిగంధంబులై గంధవాహంబులు వొలసె. గంధర్వులు దివ్యగాంధర్వంబున మద్రకాది(మహా)ప్రబంధంబులు పాడిరి. అప్సరస లాడిరి. మహర్షులు హర్షించిరి. చారణులు సం స్తుతించిరి. ప్రమథులు ప్రమోదించిరి. విద్యాధరులు పుష్పవర్షంబులు గురియించిరి. చరాచరభూతజాలంబు సంప్రీతిమేదురంబు లయ్యె. పంచమహావాద్యంబులు సెలంగె. ఇబ్బంగి గృహప్రవేశమహోత్సవారంభంబు త్రిభువనచరదృక్కరంభం బయ్యె. నయ్యవసరంబున. | 221 |
ఉ. | వెగ్గల మైనవాసనలు విశ్వజగంబులఁ గ్రమ్మ వేల్వఁగా | 222 |
తే. | అవసరం బిచ్చి శివుఁడు బ్రహ్మాచ్యుతాది | 223 |
వ. | ఆదరించి యిట్లని యానతిచ్చె. | 224 |
తే. | నీకతనంబునఁ గాదె నాళీకనయన? | 225 |
వ. | నీకుం బ్రియం బెయ్యది? యదియ వరంబుగా నిత్తు ననిన నచ్యుతుం డంబికావల్లభున కి ట్లనియె. | 226 |
- ↑ మగ్గయుఁబోలె నిప్పుడు సమంచిత' ఇయ్యది విచార్యము.