పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/732

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్దాంద్రొత్తర రామాయణము

లేచియొకచోట నిలకడలేకతిరుగు,
చలువ తెమ్మర కిపుడుగా బలిమిగలిగె
నీ పేరు చెప్పుకొంచెల్ల జగము,
లిట్లు మనఁగల్లె రక్కసుఁడీల్గుకతన,

ఉ.ఎందఱి వానిచుట్టముల నెందఱి సంగడికాండఁబొరిలొ

జిందఱవందఱల్వరసి చెడివతివించుక సేవులొన వా
రందఱ నొర్వఁగాఁదరమె యానలుమోముల వేల్పుకైననీ
వందఱమించితెవ్వరిఁక నాదురునీసరి ముజ్జగంబులుక్.

శా.అవ్వారందఱు నొక్కయొత్తు సరిగా నాయింద్రజిత్తొక్కఁడుం

జివ్వ నెవఱు నొకయొత్తు చూడ నతనిం జెండాడెనితమ్ముఁడిం
కెవ్వాఁడట్టుగ నోవుమ్మగతనం బెందైన మున్లంతిమే
నవ్వుల్ గావుసుమయ్య మాపలుకులన్న న్నెమ్మదిన్న మ్ముమా.
వ.అనిన రాకొమరుండిట్లనియె.

చ.ఎటువలె నింద్రజిత్తునకు నింతగ నెక్కుడుబల్మికల్గేఁదా

నెటువలె వేల్పుఱేని నని నెక్కటి నొరిచేఁదండ్రికంటె మి
క్కుతముగ బీర మొట్లొదవెఁ గూరిమిమిఱఁగ నానతీయవే
తటునకున వానిపవుటవునుఁదండ్రికొలంబు తెఱంగురంగుగన్.

గీ.మొదతినుండియరాణుపుట్టుక యును,

ముజ్జగంబులునాతండు ప్రొడయగుచు
గెల్చినతెఱంగుఁదొలి వేల్పుఁగొల్చివలయు,
మొప్పులొందినయొప్పును జెప్పవలయు.

గీ.అనినఁగొలువువారి యానతిఁగైకొని,

కడఁగి వారిలొ నగస్త్యుఁడంతఁ
జెలువుగులుకు కలికిపలుకులు చవులకుఁ,
జవులు పలుమఱువెదచల్లఁబలికె.