పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/731

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమా శ్వాసము


గీ.అనిన దేనెమాట లౌనని మెచ్చుచు,
నొండొరుల మొగంబు లొరచూచి
యొక్క మాటగాఁగ నన్ను వారందఱు,
ద్దిట్టతనముమిఱ నిట్టులనిరి.

గీ.అడుగవలసి యదిగి తంతియకాక నీ,
వెఱుఁగనిదియుఁ గల ధెయొందు నెపుడు
నై ననిప్పుడదీయె మానొటఁబలికింప,
వేడుకయ్యెనేని వినుము తెలియ.

కఁమికడకంటనె చూచినఁ,
గాకలుగున్ సేమమిజ్జగముల ననమముం
జెకొనిప్రొచుచు నింతగ,
మాకయ్యది యడుగ నేల మఱిమఱి చెపుమా.

క.జగముల కెల్లందొందర,
యగురావణుఁడీల్లేగాదె యనిలలొనీచె
నిఁగ నెవ్వరిచెఁదర,
లగుఁదగ మాబొంట్ల కెల్ట నప్పటికరణిక్.

సీ.ఎప్పుడుఁగంటిపై ఱెప్పవాల్చుట లెని
జేజేల కివుడుగా చేటుదప్పె
నయినవారినిబాసి యడవులఁ గూపెట్టు
తపనులు కివుడుగాతాల్మిగలిగె
బిచ్చకానిచెలిమి యచ్చుపడ్డట్టి
క్కులదొర కిపుడుగా కలిమిగలిగె
గాలిబ్రతుకుఁజెంది కలుగులఁబడి యండు
చిలువల కివుడుగా తెలివిగలిగె