పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

   శుద్దాంద్రబారతసంగ్రహము

జని కన్నులనునీరు జూరఁగ దురపిల్లి
                   యెట్టకేలకు రేనియెరుక చెరీచి
పొండునికొడుకుల వారణావత మనునూర
                      నుంచెడునట్టు లొప్పుకొనఁగఁ

జేసి వచ్చినవారలఁ జేరఁబిలిచి,
తల్లితొఁగూడి యేవురుఁ దరలునట్లు
 నేర్చుతోఁజెప్పి ధృతరాష్ట్రుఁ డేర్పడంగఁ,
బుచ్చెమేలెంచకప్పుడాప్రొలికరుగ.

సీ.దుర్యొధనుం డంతఁ దొదరి పురోచనుఁ
                            డనువాని రావించి యతనితోడ
మంతనంబునఁ గొంత మాటాడి మునుచని
                లక్కయి ల్లొక్కటి చక్కఁగాను
వారణావతమున వడిఁగట్టి గొంతియుఁ
                   గొడుకులు నందుండి కూర్కి యుండు
 తరినిప్పుముట్టించి తడయకరమ్మని
                         చెప్పి పుచ్చినవాడుం జెలఁగి యరిగి
లక్కయిల్లుకటి చక్కఁగఁ గై నేసి
 యునుపం గుంతబిడ్డ లుండిరందు
నంత విధురుఁ డిచట నంతయుఁ బరికించి
కీ.లెరింగి సరగఁ గీడుతొలఁగ.

ఉ.ఉప్పరవాని నొక్కరుని నొంటి యుధిష్టిరు సాలికంప నా
చొప్పెరిఁగించి వాడు కడుసూటిగ నేలసొరంగ మెండు నే
ర్పొప్పంగం ద్రవ్విచూపువుటయు నొ యునభిముండు తల్లినన్న నుం
ధప్పక తమ్ముల నెలికిఁదార్చి సొరంగముదారి దవ్వుగ