పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/555

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

<poem>ద్వితీయాశ్వాసము మాలిసివ్మత్తము.

    జగము  లకయువాఁడ  సాదులం   బోచుఱేఁడా
    పొగరుఁ  బసులగొంగా    పూసబల్వెన్నదొంగా
    పగయెఱుఁగనివేల్పాపైఁడిపుట్టంబుదాల్పా
    వగలుతొలఁచుమిన్నా వాసిగ౯కొల్లపిన్నా.

కందగర్భిత మజగణనికక్క.

    చిలువదొరపు  జెలువునఁజెలఁన్
    సిలుగుల  నడఁచెడు  సిరిచెలిమగఁడా
    నలువయుఁ  గొడుకయి  నలువుగ  వెలయ౯
    బెలుకుఱఁబగతుర  బిగిచెఱుచుదొరా .
                                                  గ  ద్య  ము
ఇది  శ్రీమదాపస్తంబసూత్ర   లోహితపగోత్ర  శుద్ధాంధ్ర  నిరోష్ట్య  నిర్వచన
    నైషధమహాకావ్య  రచనాతురీధురంధర  సధ్యశోబంధుర  కందు
     కూరివంశపయఃపారావా రాకాకై రవమిత్రసుబ్రహ్మణ్యామాత్య
       పుత్ర  సుజనవిధేయ   వీరేశలింగ   నామధేయప్రణీతంబయిన
               రసికజనమనోరంజనంబను     ప్రబంధరత్నంబునఁ
                                ద్వితీయాశ్వాసము<poem>