పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదవ వ్రకరణము

శోభనాద్రిరాజుతొ మైత్రి– సీత వివాహ ప్రయత్నము– రామమూర్తి గారి మరణ వార్త—–విరొధము –––రాజశేఖరుడుగారిని చరసా బెట్టుట––సీత నెత్తుకొనిపొవుట.

ఒక యదివారమునాఁడు నాలుగుగడియల ప్రొద్దెక్కినతరు వాత రాజశేఖరుఁడుగారు పెద్దాపురమునకుఁబోవుచునడగ ,శోభనాద్రిరాజు వీధియరుగుమిదనున యున్నతాసవముఁబోవు చున బ్రహ్మణూని దిసికొని రమ్మని చెపెను వాఁడును మహావేగముగాఁబోయి“ రాజగారి సెలవయినది రమ్మని పిలిచెను”రాజశేఖరుఁడుగా ఱేట్లయిన నాతని యనుగ్రహము సంపదించుకొవలె ననియే కోరుచునవరు గనుక పిలిచినదే చాలునని వేళ్ళ అతడు చుపిన బల్ల మిద కూరుచుండీరి .

శోభ—ఈనడుమ బీమవరమువచ్చి సోమభట్లుగారిలోపల కాపురము న్న వారు మిరే కాదా!

శోభ— జ్ఞపకమున్నది . మేమప్పుడు మిక్కిలి తోందరపనిలొ నుండి మిమీఁద కోపపడినము. అంతే కాకుండ అ వచ్చిన వారు మీ రని మాకప్పుడు తెలియలెదు . మీ పోష్యవర్గములో చేరిన వారెంత మంది యెన్నరు ? పెండ్లికెదిగిన కొమా ర్తె కూడ ఉన్నదఁటకాదా?

రాజా— ఇపుడున్నది వివాహము కావసిన యాకూతురొక్కతయే , నా పెద్దకూమర్తె మొన్న త్రొవలొ దోంగలు కొట్టినప్పుడు చనిపొయినది. ఏదయిన నొక యుద్యొగమును సంపాదించుట