పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉద్యోగం చేసేవాళ్ళకి ఆంగ్ల తరగతులు నిర్వహించడం స్వాతంత్ర్యం వచ్చినప్పటినించీ కూడా ఉంది.)

అక్కడ ఇంగ్లీషు నేర్చుకున్న అనతి కాలంలోనే ఆ ఉద్యోగులు చేస్తున్న పనుల్లో ఉన్నతీనీ పొందుతారు. అందుకుగల కారణం ఏమిటి అనీ వాళ్ళనీ వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు వారికి దొరికే సమాధానం “కమ్యూనికేషన్‌ స్మిల్స్‌ * అనే ఆంగ్ల పదబంధం. ఇంగ్లీషు నేర్చుకోవడం ద్వారా వారిలోని కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగాయనే అపోహలో పడిపోతారు. నిజానికి వారిలోని కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అంగ్రభాష వలన పెరగలేదు. వారిలో ఉన్న కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ని తెలుగు రానివారి ముందు ప్రదర్శించడానికి ఇంగ్లీషు ఒక వాపొకగా ఉపయోగ పడింది, అంతే. కానీ మనవాళ్ళు అంత దూరం ఆలోచిం చరు. తమకి పదోన్నతి రావడానికి ఇంగ్లీషు కారణమైందనీ, ఒకవేళ ఆ ఇంగ్లీషేదో అంతకు ముందే వచ్చి ఉంటే ఇప్పుడున్న స్థాయికి అప్పుడే చేరుకుని ఉందేవారమనీ భావిస్తారు. అంతేకాదు, తాము పడిన కష్టాలు తమ పిల్లలు పడకూడదని కోరుకుంటారు. దాంతో వెంటనే వెళ్ళి దగ్గరలో కనపడిన మంచి ఇంగ్లీషు మీడియం స్మూల్లో చేర్చేస్తారు.

ప్రపంచంతో సంపర్మం అవసరమైనప్పుడు ఆ అవసరమే వారికి కావలనినదాన్ని నేర్చుతుంది. అయితే అవసరం లేకపోయినా మనుషులు అందరూ తప్పకుందా నేర్చుకోవలసినవి కాన్ని ఉన్నాయి. మంచి నడవడిక, నైతిక బముజువర్తన, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైనవన్నీ మనం ఎటువంటి అవసరం లేకపోయినా నేర్చుకో వలసినవి. ఆచరించవలసినవి. భవ్రంగా కాపాదుకోవలసినవి. ఎందు కంటే అవి మనకి అస్తిత్వాన్నీ కల్పించే చిరునామాల్లాంటివి. అవన్నీ కూదా తల్లిభాషతోబాటుగా మనకి సంక్రమించే అస్తులు. వాటిని సంరక్షించడంలో ఐడి, ఇల్లు పరస్పరం పూరకాలుగా పనిచేస్తాయి. ఐడి పూద్చలేని గోతుల్ని ఇల్లూ, ఇల్లు పూరించలేని ఖాళీల్ని ఐడీ

కలీటం పెట్టుకున్న ఇంళ్టీమ రాణీ మా అమ్మ కౌజూోదు! "జకుసుల జీత కట్టినా నువే నమ్మ మా అమ్మవి//


తెలుగుజాతి పత్రిక జవ్సునుడె ఈ సెప్టెంబర్‌-2020

పూరిస్తాయి.

మనం మన పిల్లలని అంగ్రమాధ్యమంలో చేర్చడం ద్వారా, ఐడికీ ఇంటికీ మధ్య ఒక పెద్ద అగాథం ఏర్పరుస్తున్నాం. ఎలాగంటే, ఇంట్లో నేర్పే ఖాషవేరు. బడిలో నేర్వవలసిన భాష వేరు. ఇది పిల్లల సమస్య అయితే, బయట వ్యవహరించవలసిన భాష వేరు. బడిలో నేర్చక తప్పని భాష వేరు కావడం అయ్యవార్ల సమస్య. ఈ సమస్యవల్ల ఉత్పన్నమైన మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే అర్థం అయినా కాకఫోయినా వల్లె వేయించడం ఉపాధ్యాయులకీ, బట్టీ పట్టడం విద్యార్థులకీ అనివార్యం కావడం. ఈ సమస్య కేవలం మన భాషా పరమైన అవగాహనా రాహిత్యం వల్ల మాత్రమే ఉత్పన్నమైంది.

మన దేశంలో ఆర్ధిక ఒనరుల్ని సమకూర్చడంలో పథాన పాత్ర పోషించేది రైల్వేలు. అందుకే రైల్వే బడ్జెట్‌ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మన దేశంలోని రైల్వేలైన్లలో అత్యధికశాతం బ్రిటీషువారు జేసినవే. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా లెక్కలేనన్ని పెద్ద పెద్ద పట్టణాలకి రైలు సదుపాయం కల్పించుకోలేకపోయాం. మనం వారినీంచీ నేర్చుకున్నదేమిటి ? ఒకవేళ మనం ఆంగ్రే యుల్లా ఆలోచించగలిగి ఉంటే కనీసం కొన్ని పెద్ద పట్టణాలవరకూ అయినా రైల్వే లైన్సని వేసుకుని ఉందేవాళ్ళం. కానీ మనం నేర్చుకున్న ఇంగ్లీషు, మనకి ఇంగ్లీషువాడిలా నిర్మాణాత్మకమైన ఆలోచనల నివ్వలేదు. మనం వారినించీ కేవలం “సమాజాన్ని ఉపయోగించు కోవడం” ఎలాగన్నది మాత్రమే నేర్చుకుంటున్నాం. వారి అభివృద్దిలో తీలకపాత్ర పోషించిన “సమాజానీకి ఇవ్వడం” అనే మౌలిక సూత్రాన్ని విస్మరిస్తున్నాం. అందుకే క్రమేణా అవినీతికి చిరునామాగా మారిఫోతున్నాం.

ఇవన్నీ మనని మనం కోల్పోవడం వల్ల సంభవించిన విపరిణా మాలు. వీటికి దారితీసిన కారకాల్లో భాష పట్ల మనం చూపించే నిర్లిప్తత కూడా ఒకటి. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన అన్తిచ్వాన్ని కాపాదు కోవడానికి భాషని కూడా ఒక వాహికగా గుర్తిద్దాం. దానిపట్ల ఉదాసీనతని వదిలేద్దాం. విల్లలని తెలుగులో చ్‌ దివిద్దాం, చెలుగులో ఆలోచించడం నేర్చుదాం. తద్వారా వుుందు తరాలవారికి మన ఇనికిని తెలియజేద్దాం.

మన ఇల్లు మనవేం చక్కదిద్యకుందాం. దీనికి వ భుత్వాలిచ్చే నిజంలతో

పనిలేదు. ఉన్న వనల్లా మన పూనిక అనే వెలకట్టలేని పెన్నిధితోనే.

“ఒక బిద్ర మాత్చఖాషలో &తో సంవత్సరంలో నేర్చుకున్న విద్బ

పరాయి భాషలో నేర్చుకోవడానికి నాలుగే! ళ్ళు పదుతుంది”

- రవీంద్రనాథ్‌ ఠాగూర్‌