Jump to content

పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనుమరుగు

స్మరణీయ సాహితీవేత్త రచయిత రాపాక ఏకాంబరాచార్యులు


మ జై య మరణాలకి అనేక కారణాలు! ఈ మథ్య వచ్చిన దారుణ కారణం అందరికీ తెలినిందే.

సాపాత్య నవమాజానీకి ఎన్నో వ్యాసాలు, (గ్రంథాలు రాసి, సభానీర్వహణ లకు ఆర్థికంగా సైతం దోహదం చేసిన రాపాక ఏకాంబరాచార్యులు మృతీ చెందడం భర్తీ చేయలేనీ ఒక వెలితి. అర్జాంగి చనీపఫోయిన మరుసటిరోజే చనిపోవడం చూస్తే కారణం మనకు తెలిసినా ఇది ఒక 'వతీసహగమనంిలా అనిపించి గుండెల్ని తాలిచి వేస్తుంది. ఆంధ్రజ్యోతి ఆగస్ము 17వతేదీన వనిద్భ రచయిత దాట్ల దేవదానం రాజు నివాళి రచన ద్వారా రాష్ట్రమంతా గల ఆయన అభిమానులకు రాపాక మృతి తెలిసింది. రచయితలు ఎన్నో (గ్రంథాలు రాయొచ్చు. కాలంలో తేరి నిల్చేవి

పాటలో కరోనా కలిసింది కొన్ని వృంటాంి. కులాలు, కుల మధురంగా లేదు

సంస్కృతుల అధ్యయనంలో విశ్వబ్రాహ్మణుల నతకలోకి కోవిక్‌ దిగింది పాత బహువఎఖకాంతి బోరితం, “విశ్చబాహ్మణ సర్వస్వం” అనే ఆయన (శమైక సాధనా రచనలు బృహత్‌సంపుటాలుగా వచ్చి చరిత్రలో నీలిచాయ్యి ఎప్పుడూ నీలుస్తాయి కూదా. ఎనఖైఏళ్ళలో ఎన్నో రచనలు చేశారు. “అవధాన విజ్ఞాన సర్వస్వం” అనే మరొక బృహథద్దంథం ఆయన పరిశోధనాధిషణ త్వానికి పట్టుగొమ్మ. అనేక వత్రికల్లో అవధానులపై, అవధానాలపై, సాహిత్య జీవితం ఎప్పుడూ

అంశాలపై ఎన్నో వ్యాసాలు రాశారు. ఇంత అర్జవిహీనంగా లేదు సాహిత్యసమాజపు చూపు మరింతగా ఆయన | సౌందర్యానికి కాలమానం రచనలపై (వనరిస్తే తవ్వుకోవలనిన | బృష్టికోణం కానేకాదు

అంశాలైతే చాలానే వున్నాయి. అందరి. | కాలం గడుస్తుంది గానీ

వాడుగా, సాహిత్య మమేకత్వ సుగుణశీలిగా, | కస్తీగా తిరుగుతున్న గానుగలా ఉంది నదా న్మరణీయులు. ఈనడు మమధునా | గడియారం కదుల్తుంది గాని పంతుల వారి శతజయం త్యుత్సవాలు | స్తబ్దతకు వ్యాఖ్యానంలా ఉంది బొంబాయిలో జరిపించడంలో రాపాక | చైవలు పటిన ఉదయం

వారిదే ఏకపాత్ర అన్నా అతిశయోక్తి కాదు. | మైదలు ల కావ్యంలా ఉంది దృశ్య, (శవణమాధ్యమా లకు కొందరు. | నిజానికిది జీవితం కాదు రచయితల (గ్రంథాలకు రాపాకవారు ఒక | షృషబారిన మరకతం (గ్రంధబాందాగారి పాత్ర నీర్వహించారని, ఇంత చీకటిలో కూడా

సాహిత్వ సమాచర నిధిగా ఉపకరించారని

చాలా = కొ మందికి తెలుసును. ఆయన య స్మరించితీరవలసిన సాహిత్యవేత్త, రచయిత, మధునాపంతుల ్రేమికుడు. ఈయనదీ మధునాపంతులవారి పల్లెపాలెమే. వీరిద్దరి మధ్య బంధుత్వం మించిన (పేమలుందేవి.

ధారాళంగా లేదు భయమూ ధైర్యమూ కలిసిన అసహజ మిశమం

సకల సందేహాల ఆశయం. వీఠరసంగా

మాఠరవలసిన ఉత్సాహం ముద్ద గట్టుకపోతున్నది

చెక్కుచెదరనీ నక్షత్రంలా మెరుస్తుంది దీన్ని ఆసరాతోనే ఆవలి తీరాన్నీ స్వప్పిస్తున్నాను - డా.ఎన్‌. గోపి 93910 28496


అర్జాంతరంగా అదృశ్యమైన 'మణిహారంి (య

పట్నాయకుని వేంకటేశ్వరరావు


ఇంటినే తన వి.ఆర్‌.ఛానల్‌కి కార్యాలయం చేసుకున్నారు. అన్నిటా చేదోడైన అర్ధాంగి ఇందిరనీ, కుమార్తెనూ కార్యకర్తలుగా మలిచారు. హైదరాబాదు సాక్షి దినపత్రికలో ఓవైపు డిప్యూటీ న్యూస్‌ ఎడిటరుగా సక్రమంగా ఉద్యోగం నిర్వహించుకుంటూనే వి. ఆర్‌. ఛానల్‌ ద్వారా “వారం వారం మణిహారం” కార్యక్రమాలతో తెలుగు భాషకు, సాహిత్యానీకి, సంస్కృతికి ఒక తపనతో ఒక అంకతభావంతో నిస్వార్ధంగా 'సేవ చేశారు. తెలుగు సామెతలు, నానుడులు, వేమన పద్యాలు, తెలుగుపై పాటలు, పెద్దలతో మాట్లాడించదాలు- ఇటువంటివాటితో ఒకటీ రెండూ కాదు... వందవారాల కార్యక్రమాలు హుందాగా నిర్వహించారు.

శ్రీకాకుళం, కాపుగోదాయవలసకు చెందిన సంతబొమ్మాళిగ (గ్రామంలో పుట్టిన వి.ఆర్‌ తెలంగాణాలో స్థిరపడ్డారు. చడీ చప్పుడూ చేయకుండా వెళ్ళిపోయిన యీయన్ని ఆయన రాసిన “గుందెచప్పుళ్ళులోనే చూసుకోవాలి, యింక.

జా సన్నిధానం నరసింహశర్మ 9292055531

తెలుగుజాతి పత్రిక జవ్వునుడె ఈ సెప్టెంబర్‌-2020