దివ్యదేశ వైభవ ప్రకాశికా/పరమపదమ్‌

వికీసోర్స్ నుండి

108. పరమపదమ్‌ (తిరునాడు) 13

శ్లో. శ్రీ వైకుంఠే పరమ పదమిత్యార్య సందోహగీతే
   మాయాతీతే త్రిగుణ రహితే శుద్ధ సత్త్వ స్వరూపే|
   నిత్త్యైర్ముకైర్లపతి విరజా దివ్య వద్యా స్తమేతే
   ప్రాప్తేచైరం మద పదసరో వేదమౌళి ప్రసిద్దే||
   లక్ష్మీ నీళా వనిముఖ శతైర్దిన్య పత్నీ సమూహై
   ర్నిత్యం సేవ్య: పరమపదరా డ్వామ దేవాపరాఖ్య:|
   యామ్యాఖ్యాశా వదన యుగ సంతాఖ్య వైమాన శోభే
   దివ్యె: కీర్త్య స్వగుణ విభవ స్సూరిభి ర్భాతి నిత్యమ్‌||
   దివ్యాస్థానే మణిమయ మహాస్తంభ సాహస్ర రమ్యే
   శేషే దివ్యే దశశత ఫణా మండలాకాండ శోభే|
   శ్రీ మద్రామానుజమునిజర ప్రోక్త సిద్దాన్త తత్త్వ
   ప్రేమోద్ఘుష్ట స్వ విషయ జగత్కారణ త్వాది ధర్మ:||

వివ: పరమ పదనాథన్-పెరియ పిరాట్టి-మాయాతీతము-శుద్ద సత్త్వమయ దేశము-నిత్యముక్త సంసేవ్యము-విరజానది-ఐరం మద సరస్సు-శ్రీ భూ నీళాది దివ్యపత్నీ సమేతము-పరవాసుదేవ తిరునామము-దక్షిణ ముఖము-అనంత విమానము-కూర్చున్నసేవ-మణిమయ సహస్ర స్తంభ శోభిత తిరుమామణి మంటపము-భగవద్రామానుజ సిద్దాంతమున ప్రేమాతిశయము గలమూర్తి-జగత్కారణత్వాది ధర్మములు గలవాడు. ఆళ్వార్లు కీర్తించిన మూర్తి. భగవదనుగ్రహమున మోక్షము నందిన వారలకు మాత్రమే ప్రాప్యుడు.

పా. విణ్ కడన్ద శోదియాయ్ విళజ్గు జ్ఞానమూర్తియాయ్
   పణ్ కడన్ద తేశమేవు పాపనాశనాదనే
   ఎణ్ కడన్ద యోగినోడు ఇరున్దు శెన్ఱు మాణియాయ్
   మణ్ కడన్ద వణ్ణ నిన్నై యార్ మదిక్కవల్లరే||
           తిరుమழிశై ఆళ్వార్లు-తిరుచ్చన్ద విరుత్తమ్‌ 27

పా. శూழ் విశుమ్బణి మగిల్ తూరియ ముழక్కిన
   ఆழ் కడలలై తిరై క్కైయెడుతాడిన
   ఏழ் పొழிలుమ్‌ వళమేన్దియ వెన్నెప్పన్
   వాழ் పుగழ் నారణన్ తమరైక్కణ్డుగన్దే.
           నమ్మాళ్వారు-తిరువాయిమొழி 10-9-1

                                    142 
ఖాళీ పుట

108. పరమ పదనాథన్-పరమపదమ్‌.

Paramapadanadhan-Parama padam

(బొమ్మ)

పౌరాణిక క్షేత్రములు

శ్లో. అథ పౌరాణికై ర్గీతా దివ్యదేశా శ్రియ:ఎతే:|యద్వద్రి పూర్వా వర్ణ్యంతే యతీశ్వర కటాక్షత:|

1. బృన్దావనమ్‌

శ్లో. శ్రీ వత్సాప హరాఖ్య తీర్థ రుచిరే బృందావనాఖ్యే పురే
   రాధా వల్లభ నాయకో విజయతే రాధా రమా సంయుత:|
   రాధాయా నయన ద్వయా తిథి వపు: ప్రాగాస్య సంస్థానగో
   దివ్యై ర్మంగళ చేష్టితై ర్గుణ గణై రామోద ముత్పాదయన్||

వివ: రాధా వల్లభ పెరుమాళ్; రాధాదేవి; వత్సాపహార తీర్థము; యమునా నది; తూర్పు తిరిముఖ మండలము; నిన్ఱతిరుక్కోలము;రాధాదేవికి ప్రత్యక్షము. ఈ సన్నిధి కాళీయ మర్దన ఘట్టమునకు సమీపమున గలదు.

విశే: శ్రీకృష్ణ భగవానుడు యాదవ ప్రముఖులతో నివసించిన ప్రదేశము బృందావనము. ఇచట ప్రధానముగా సేవింపదగినవి యమునానదీ తీరమున గల ముప్పది రెండు స్నానఘట్టములు; కాళీయమడుగు; కదంబ వృక్షము; వస్త్రాపహార ఘట్టము అతిసుందరముగా మలచబడిన క్షీరఘాట్; కేశఘాట్; బిలవవనము(లక్ష్మీనిలయం) రాధా నివాసమైన మధువనము.

ఇచట ఉ.వే. శ్రీమాన్ గోవర్థనం రంగాచార్య స్వామి వారిచే నిర్మింపబడిన శ్రీరంగమందిరము కలదు. ఇది శ్రీరంగమువలె సప్త ప్రాకారములతో దాక్షిణాత్య సంప్రదాయమున పాంచరాత్రగ మోక్త ప్రకారముగా నిర్వహింపబడు చున్నధి. ఇచట సేవార్థులకు సర్వసౌకర్యములు కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును.

ఈక్షేత్రస్వామి విషయమై శ్రీవేదాంత దేశికులు గోపాలవింశతిని అనుగ్రహించిరి.

పా. పట్టిమేయ్‌న్దోర్ కారేఱు; పలదేవఱ్కోర్ క్కీழ்కన్ఱాయ్;
   ఇట్టీరిట్టు విళైయాడు; యిజ్గేపోదక్కణ్డీరే?|;
   ఇట్టమాన పశుక్కళై; యినిదుమఱిత్తు నీరూట్టి;
   విట్టుక్కొణ్డు విళైయాడు విరున్దావనత్తే కణ్డోమే.

పా. మాదవ నెన్ మణియినై వలైయిల్ పిழைత్త పన్ఱిపోల్
   ఏదుమొన్ఱుం కొళత్తారా వీశన్ఱన్నై క్కణ్డీరే!
   పీదగవాడై యుడై తాழ ప్పెరుజ్గూర్ మేగక్కన్ఱేపోల్
   వీదియార వరువానై విరున్దావనత్తే కణ్డోమే!!.
         ఆణ్డాళ్-నాచ్చియార్ తిరుమొழி 14-1,5

                                      143