72
శ్రీవేంకటాచలమాహాత్మ్యము
దొకపుణ్యతీర్థంబు నాశ్రయించి యుండుటయు, యుగభేదం బులచేత వేంకటాద్రి ప్రకాశించులాంఛనంబులును, రావణ సంహారార్థంబుగ నరుగునప్పుడు రామచంద్రుం డొకదినము వేంకటాద్రియందు వసియించి గుహాప్రభావంబు కపులకు జెప్పుటయు, గుహాంతర రహస్యంబు మునులు సూతుని నడుగుటయుఁ గల ప్రథమాశ్వాసము.