Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

65 వే ము ల వా డ భీ మ క వి 2 5 پیم i రాజ్యము తనకు సంప్రాప్తమయి న సంభొ*ప మ ఫ్ర*క్ష నే యూ కాజు బాహ్మణులను సన్మాంచి యగ్రహార యు నొసంగెనని ఆయు వ్రాసి యున్నారు, కాని యిబా యనంతవక్క “రాజ్య భస్థ "డయ్యెననుటకు నిదగ్శనములు లేవు. ఈతని శత్రువు రాయ బావు థారుఁడును గన్పట్టుట లేదు. కాక తాళ్ల వ్యాయమున మినాన బహుళ పంచమినాడు బ్రాహ్మ ణుల కొక యగ్రహారము నిచ్చుటయు, భీమకవి చెప్పిన పద్యములో ‘‘విూవ పూస మునఁ బున్నమవోయిన షణ్ణ" యని యు డుటయు సభ వించినంతమాత్రమున ననంతవర్మ చోడగంగు భీమకవిచే శపింపఁబడిన వాఁడని నిర్ధారణముచేయుటకుఁ గగిన బలము చాలదు. ఈ యనంతవర్మ చోడగంగు శాల చుర్య రాజగు రత్న దేవుని వలన నోడింపబడి యె నని చరిత్ర కారు లనుచున్నారు. ఆతఁడు కత్న దేవుఁడు కాని రాయలు కాఁడు, ఆనంతవ విజయరాజ్య సగివత్సరము అవిచ్చిన్నముగా నీయఁబడుటచే నాతఁడు కౌంత కాలమా రాజ్యభష్టుఁ డయినట్లును గన్పట్టదు. కాల చుర్యడగు రత్న దేవునితో జరిగిన గిr; £AJ యుదము, ప్రైసి జెప్పిన శా. శ. ౧ం ం 3 నకు తరువాత చాల కాలము నకు. ఆందుచే శీ వీర రాజు పంతులు గారి యూహ నిరాధారమైనది. (ర) నల్ల సిద్ధిపైఁ జెప్పినది గా. భీమకవి నృసింహపురాణములోనిదని లక్షణ గ్రంథములలో నుదాహరింపబడిన పద్యములో "వాండిమినల్లసిద్ధి జనవల్లభుఁడ్పోన గాజు భీతుఁడై" యనినపద్యము. (ఈపద్యము పైని వాయఁబడినది) నందిలి నల్లసిద్ధినిబట్టి భీమకవి కాలమయ నియింపవచ్పునేమో చూత ము. ఇతఁడు నృసింహపురాణ కృతిపతియై యుండును. కృతిపతి వంశములోని పూర్వఁడై యుండననుటకు కూడ నవకాశము