పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - మొదటి సంపుటము.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

258 ఆ 0 ధ్ర క వి త ర 0 గి జీ కలదు. కాని ప్రస్తుతము కృతిషతి యే యనుకొందము, మధురాంతక పొత్త పిచోల్టులలో, నల్లసిద్ధియను నాతఁడున్నాఁడు. ఈ పొత్తవి చోళులను గూర్చి నన్నెచోడుని చారిత్రమున వ్రాసిన వాక్యములనుజూ: నగును. ఈనల్లసిద్ధి మహారాజు శాసనములు సెలూరు మండలములొ గన్పట్టుచున్నవి. (నె, శా. సం. పుటలు 219, 406 432, 836, 858) ఇతడు భారతకృతిపతియైన రాజరాజకుమారుఁడగు కులోత్తుంగచోడ దేవుని సామంతుఁడై నట్గా శాసనములలో గులోత్తుంగుని పేరు దాపరింపఁబడి యుండుటనుబట్టి తెలిసికొనఁదగియున్నది. కొంచeజీ తనిని మూఁడవకులోత్తుంగుఁడని oుందురు కాని యా శాసనములయందుఁ జెప్పఁ బడిన బిరుదములనుబట్టి మొదటి కులోత్తుంగచోడుడని నేనూహించు చున్నాఁడను, శా. స. ౧౧.అలా నాటి యొక శాసనమునం దింకొక నల్లసిద్ధి యున్నాడు, కాని, యందు కులోత్తుంగుని నామము లేదు ఈనల్లసిద్ధికి మధురాంతక పొత్తవి చోళ బిరుద యు లేదు. పైనల్లసిద్ధి శాసనములు శా. శ. ౧ం.9ం -౧ం BX నడుమనున్నవి. నృసింహ పురాణము భీమకవికృతమై, యాగ్రంథను నల్లసిద్ధికో యాతని మంత్రు లకో కృతి యిరాయఁబడిన ట్లూ-హించితి మేని భీమకవి యా కాలమునం దున్నమాట నిశ్చయ మేకదా? పైని జెప్పిన కళింగ గంగుళాల విూకాల ములో సరిపోవుచున్నది. ఈ యూహలు సత్యములయ్యె నేని భీమకవి "కాలము క్రీ శ. ౧ంలాం-౧౧xం ఆగును. గోదావరీమండలమువాఁడైన భీమకవి ఇటు తూర్పునకు త్రికళిం గమునకుఁ బోయి కళిa K గంగును దిట్టుటయు, నటు పశ్చిమమునకు మూఁడు నదులను దాఁటి నెలూరునికుఁ బోయి నల్లసిద్ధికిఁ గృతి యి చ్చుటయు చేయఁగలిగెనా యని సంశయము కలుగవచ్చును. కాని