64
అను జాతీయ గీతమును ప్రచారము చేయుచు హింసామార్గములను దొక్కుచుండి?. ఆ వందేమాతర గీతముకూడ ఔరంగాబాదులో ప్రచారము గావింపబడెను. ఈ ఆందోళన
మంతయు బ్రిటిషిండియాలో హిందువుల చేతనే కావింపబకు చుండెను, ఔరంగా బాదులోను హిందూ యువకులు కొంతవరకు కల్లో ములు గావించిరి. అట్టి సందర్భములో వేంకట రామా రెడ్డి గారి యొక్క అవసరము ఆజిల్లాలో అత్యంతముగా కనబడెను. ఔరంగాబాదు సూబేదారుగా నుండిన నవాబ్ బర్ జోర్ జంగ్ బహాదర్ గారు హెలికిన్ గారికి వేంకట రామారెడ్డి గారి విషయమునను, ఔరంగా బాదు పరిస్థితుల విషయమువను ఈప్రకా రముగా జాబు వాసిరి
. "ఔరంగాబాదు నగరములో పాఠశాలలందలి విద్యార్థులు తిలకుగారు
శిక్షను పొందిన విషయమున బళ్ళను వదలి వెళ్లి పోయినారు.
వందేమాతరం యొక్క ప్రకటనలను ఊరిలో అతికించినారు. ... ...
వేంకట రామారెడ్డిగారు హిందువులైనను ఈ గడబిడలను ఈ జిల్లాలో
వ్యాపింపకుండు నట్లుగా ఏర్బాటుచేసి నారనిన వారి ఋజవర్తనము
వారి ప్రభుభక్తియు వెల్లడియగు చున్నవి. ... ఇట్టి గడబిడలు ముందు
ముందు కూడ ఈ జిల్లాలో సంభవింపవని నాకు పూర్తి గానమ్మకము
గలదు. ఎందుకనగా -----: